పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన ఎక్స్టర్నల్ మూల్యాంకనంతో బోధనకు విఘాతం కలుగుతుందని ఎస్టీయూ టీఎస్ అభిప్రాయపడింది. ఈ విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి విరుద్ధమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందం, ప్�
పాఠశాలల్లోని తరగతి గదులను వాచ్మెన్, సెక్యూరిటీ సిబ్బంది లేదా వారి కుటుంబ సభ్యుల వసతి కోసం, నివాసానికి వినియోగించొద్దని పాఠశాల విద్యాశాఖ స్పష్టంచేసింది.
Harish Rao | ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు నాసిరకం యూనిఫారాలు అందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు అని రేవంత్ రె
School Education | ‘నేను సార్ పక్కనే ఉంటా.. ఆయనకు ఎంత చెబితే అంత.. నాలుగున్నర లక్షలిస్తే బదిలీ చేయిస్తా. డిప్యుటేషన్ కావాలంటే రెండు లక్షలు. ఔట్సోర్సింగ్ ఉద్యోగం కావాలన్నా పెట్టిస్తా. అయితే కాస్త ఖర్చవుతుంది,.. ఇది �
రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలల్లోకి తరలించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఆదేశించారు.
రాష్ట్రంలో 48 ఉపాధ్యాయ సంఘాలున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీటిలో 8 సంఘాలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 48 రిజిస్టర్డ్ సంఘాలుగా వెల్లడించింది.
తెలంగాణలో విద్యార్థుల అభ్యసన, ప్రతిభా సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్టు తాజా నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్ దశల్లో మన విద్యార్థులు ఆశించిన స్థాయిలో నేర్చుకోలేక పోతున్నారని,
TET | టీచర్లకు టెట్ తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టంచేసింది. టెట్ అర్హత సాధించేందుకు 2028 ఆగస్టు 31 వరకు గడువుందని పార్లమెంట్కు తెలిపింది. టీచర్లకు టెట్ తప్పనిసరి అని 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీ�
పాఠశాల విద్యపై కేంద్ర విద్యాశాఖ ఇచ్చే పీజీఐ-డీ (ఫెర్ఫామెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్- డిస్ట్రిక్స్) గ్రేడింగ్లో మంచిర్యాల జిల్లా సత్తా చాటింది. 2017-18 నుంచి 2024-25 వరకూ వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని గ్రేడిం�
పాఠశాల విద్యలో అత్యుత్తమ ప్రతిభను చూపిన రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో చండీగఢ్ అగ్రస్థానంలో నిలువగా పంజాబ్, కేరళ, ఢిల్లీ ద్వితీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. కేంద్ర విద్యా శాఖకు చెందిన పర్ఫార్మ�
రాష్ట్రంలో టీచర్ పోస్టులే కాదు.. టీచర్లను తయారుచేసే ప్రభుత్వ డైట్ కాలేజీలు, బీఈడీ కళాశాలల్లోనూ ఫ్యాకల్టీ పోస్టులు ఎన్నో ఏండ్లుగా ఖాళీగానే ఉన్నాయి. దీంతో విద్యారంగానికి దిక్సూచి లాంటి ఎస్సీఈఆర్టీ సైత�
బెంగళూరులో ‘ది హిందూ‘ పత్రిక నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ప్రకటించారు. అదే సమయంలో నీతి ఆయో�
Inter Board | ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై సర్కార్ వెనక్కి తగ్గింది. కొత్త విద్యాసంవత్సరంలో పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించింది.
School Education | రాష్ట్రంలో సర్కార్ బడులు కుదేలవుతున్నాయి. తాజాగా నీ తి ఆయోగ్ గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నా యి. తెలంగాణలో 5,001 సర్కార్ బడులు సింగిల్ టీచర్తో నడుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Harish Rao | కేసీఆర్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో విద�