School Development | ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ప్రశాంత్నగర్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Alimpur | ఆలింపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆ గ్రామ నివాసి, ఎన్నారై వంగాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బడిబాట గ్రామ �
School Development | తాము చదివిన పాఠశాలను అభివృద్ధి చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు అన్నారు.
సిద్దిపేటలో సరస్వతి శిశుమందిర్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పూర్వ విద్యార్�
రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్లో దాతల సహకారంతో నూతనంగా న�
ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యాబోధనతో పాటు పాఠశాలల అభివృద్ధికి అధికారులు పోటీపడి బాధ్యతగా పనిచేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ శనివారం స్వగ్రామమైన మద్దూరు మండలంలోని రేబర్తి గ్రామాన్ని సందర్శించారు. ‘జయ జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గీతంగా ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన తర్వాత తొలిసారి అందెశ్రీ
తరగతి గదిలోనే సమాజ నిర్మాణం ప్రారంభమవుతుందని, విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్కు బాటలు వేసిన పాఠశాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీ
రామకృష్ణాపూర్లోని జడ్పీ బాలుర పాఠశాలలో 1992-1993 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 150 మంది ఒకేచోట చేరి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయమందిస్తామన�
మండలంలోని రెబ్బెన్పెల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1997-98లో పదో తరగతి చదివిన విద్యార్థులు సోమవారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 25 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. నాటి ఉపాధ్యాయులను
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యావిధానంలో సమూల మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ దీటుగా మారాయి. పచ్చదనం, పరిశుభ్రత, మధ్యాహ్న భోజనం, శుద్ధమైన తాగునీరు, ఇంగ్లిష్ మీడియం బోధనతో పాఠశాల�
తెలంగాణ గడ్డపై బాలికల విద్యకు పునాదులేసిన విద్యాలయాల్లో ఒకటి ఆ పాఠశాల.. నిజాం రాజులు సుందరంగా నిర్మించిన భవనంలో వైభవోపేతంగా, వందలమంది బాలికలతో సందడిగా కళకళలాడేది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలకుల ఆదరణ కరు
14, 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించేలా వెసులుబాటు వసతుల కల్పనకు వినియోగం మారనున్న ప్రభుత్వ బడుల రూపురేఖలు హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్రహీంపట్నం/వికారాబాద్, డిసెంబర్ 14 : ప్రభుత్వ �
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం యెగ్గె మల్లేశం అదనపు తరగతి గదుల నిర్మాణం మన్సూరాబాద్, ఏప్రిల్ 27: తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఓ సర్కారు బడిని అభివృద్ధి చేస్తున్నారు. తన తల్లిదండ్రులు యె