Bhuvanagiri | కాంగ్రెస్ ప్రభుత్వంపై విద్యార్థులు(Students protest) సమరశంఖం పూరిస్తున్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్(Scholarships), ఫీజు రీయింబర్స్మెంట్పై రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమిస్తున్నారు. తాజాగా
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్దఎత్తున కదం తొక్కారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం సూర్యాపే
విషపూరితమైన ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని ఫార్మా భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలెపల్లిలో తాండూర్ స�
పెండింగులో ఉన్న స్కాలర్షిప్పులు, ఫీజుల రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని కూకట్పల్లి విభాగ్ సికింద్రాబాద్ జిల్లా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఎస్సార్నగర్ ఉమేష్ చంద్ర చౌరస్తాలో విద్యార్థులు పెద�
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు. బుధవారం ఆమె మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకుల భవనాలకు అద్
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ల ఆధ్వర్యంలో చేపట్టిన కళాశాలల బంద్ రెండోరోజూ కొనసాగింది. ఇందులోభాగంగ�
ఓబీసీ క్యాటగిరీ నాన్ క్రిమీలేయర్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.
పీఎం యశస్వికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు శనివారం ప్రకటనలో తెలిపారు. స్కాలర్షిప్ల కోసం బీసీ, ఈబీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కోరారు. ఎంపికైన 9, 10వ తరగతి విద్యార్థులకు రూ.75వేల చ�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు చెల్లించాలని కేటీఆర్ డిమాండ్ చేశ�
ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కేంద్రంలోని బీజాపూర్ రహదారిపై ధర్నా చే�
కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలుగు రాష్ర్టాల్లోని కార్మికుల పిల్లలకు ఈ ఏడాదికి స్కాలర్షిప్లకు దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్టు అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Scholarships | కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన కార్మికుల పిల్లలకు 2024-25 ఏడాదికి గాను స్కాలర్షిప్లు ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఓ �