దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు తక్షణమే నోట్బుక్స్ అందజేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం న
తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలోని శ్రీ రామానుజ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, వేద విద్యార్థులకు ఉద్దేశించిన వేదహిత ఉపకార వేతనాల పథకం నిలిచిపోవడంతో పేద బ్రాహ్మణ విద్యార్థులు తీవ్ర ఇబ్బం ది పడుతున్న�
మరణించిన పోలీస్ సి బ్బంది పిల్లలకు ‘పరివర్తన’ పేరిట హెచ్డీఎఫ్సీ బ్యాంకు స్కాలర్షిప్లు అం దించడం అభినందనీయమని పోలీసు వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ డీజీ (ఇన్చార్జి), పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష
ప్రభుత్వ, పైవేట్ విద్యా సంస్థల్లో తొమ్మిదో తరగతి నుంచి ఆ పై చదివే ట్రాన్స్ జెండర్స్ ‘ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ట్రాన్స్జెండర్స్ 2024-25’కి ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిగ్ వర్�
బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన వారిని పకనపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు నీతులు చెప్తున్నారని, ఇది దేశ ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకొనేందుకు సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్), ఐసీఎస్ఈ (ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల�
బ్రిటన్కు చెందిన షెఫీల్డ్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ స్కూల్ విదేశీ విద్యార్ధులు సహా విద్యార్ధులందరికీ (MBA Students) రూ. 10.52 లక్షల చొప్పున స్కాలర్షిప్ను ప్రకటించింది.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్నకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఇంటర్బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ఒక ప్రకటనలో తెలిపారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పుట్టిన శిశువు నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వం సాయం చేస్తున్నది. దేశంలో ఎక్కడా లేని పథకాల అమలుతో రాష్ట్రం స్వర్ణయ�
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కా�
మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న పలు స్కాలర్షిప్లను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది మధ్య ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. బీజేపీ అనుబంధ విద్యార్థి స