SCERT | పాఠశాలల్లో అమలు అవుతున్న కార్యక్రమాలకు సంబంధించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ తమ పాఠశాలలో ఆచరించే బెస్ట్ ప్రాక్టీస్ నమోదు గడువు ఎస్సీఈఆర్టీ పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిప
Resource Persons | 2025-26 విద్యా సంవత్సరంలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికిగాను సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు మెదక్ జిల్లా విద్య�
చరిత్ర అంటే చెరిపివేయలేని వాస్తవం. చరిత్రలో భాగమయ్యే వారు చాలా అరుదు. కొంత మంది మాత్రమే పుస్తకాలకు రచనా వస్తువవుతారు. చరిత్ర సృష్టించిన వారిగా చరిత్రలో నిలిచిపోతారు. దీనిని ఎవరూ మార్చలేరు. మార్చడం ఎవరి త�
ఎన్సీఈఆర్టీ లేదా ఎస్సీఈఆర్టీ ఆమోదించిన టెక్ట్స్బుక్స్, మెటీరియల్ను మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఉపయోగించాలని రాష్ర్టాలకు ‘ఎన్సీపీసీఆర్' (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్�
రాష్ట్ర విద్యాశాఖ శిక్షణా పరిశోధనాసంస్థ (ఎస్సీఈఆర్టీ)ను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థలోని డిప్యుటేషన్లు, ఆన్డ్యూటీ (ఓడీ)లను రద్దుచేసింది. డిప్యుటేషన్పై రెండేండ్లు, ఆన్డ్య
రాష్ర్టాల్లో వయోజన విద్య కార్యక్రమాల అమలు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా స్టేట్ లిటరసీ సెంటర్ (రాష్ట్ర అక్షరాస్యత కేంద్రం)ను ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ సూచించింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల
TS SSC Exams | ఈ ఏడాది పదోతరగతి వార్షిక పరీక్షల్లో కీలక మార్పులు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఆరు పేపర్లకు.. ఏడు రోజుల పాటు పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నదని పేర్కొన్నాయి.
గణిత దినోత్సవం సందర్భంగా ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ వారు ప్రతి సంవత్సరం నిర్వహించే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక సదస్సుకు జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్సిట్యూట్, భరోసా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు అకెనపల్లి శివజ్యో
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫలితాల్లో అర్హత సాధించిన వారిలో దళితులే అగ్రస్థానంలో ఉన్నారు. ఈ నెల 15న టెట్ పరీక్ష నిర్వహించగా, బుధవారం ఎస్సీఈఆర్టీ ఫలితాలను వెల్లడించింది. ఇందులో టెట్ పేపర్ -1కు ఎస్సీ సామా
వారంతా గీతానగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. పాఠశాలలో నిర్వహించే సభా వేదికల్లో అనర్గళంగా మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారు. ఈ విషయాన్ని గమనించిన ఉపాధ్యాయులు స్కూల్ రేడియో అనే కార్యక్రమానికి శ్రీకారం చ�
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్టికెట్లు విడుదలయ్యాయి. ఈసారి టెట్ పేపర్-1కు 2,69,557 దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2:30 నుంచి సా�
ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పదో తరగతిలో ఉత్త మ ఫలితాల సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్న ది. ‘లక్ష్య’ ప్రత్యేక కార్యక్రమంతో యాక్షన్ప్లాన్ను రూపొందించింది.