ఆ ఉపాధ్యాయుడు పిల్లలతో మమేకమవుతున్నాడు. వినూత్నంగా పాఠాలు బోధిస్తున్నాడు. ఆటాపాటలతో చదువు నేర్పుతున్నాడు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాడు. ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో ప్రచురించే ఎస్సీఈఆర్టీ (�
పాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను సెప్టెంబర్ మూడోవారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. వారం రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకొన్నది. ఇట�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ పటిష్టతకు ఎంతగానో కృషి చేస్తోంది. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ దీటుగా మెరుగైన విద్య, సన్నబియ్యంతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. భవిష్యత్లో విద్యార్థులు �
‘రారా పోదాం.. రారా పోదాం.. స్కూలు పిలుస్తున్నది.. ఆడుకుందాం.. చదువుకుందాం.. దోస్తు రమ్మంటున్నది.’ ఇది పాఠశాల విద్యాశాఖ తొలిమెట్టు కార్యక్రమం కోసం రూపొందించిన థీమ్ సాంగ్. ఆకట్టుకునేలా ఉన్న ఈ థీమ్సాంగ్ను �
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ‘లక్ష్య’ పేరుతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. పరీక్ష సమయంల�
రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్బుక్స్ ఉచిత పంపిణీ వారంలో ప్రారంభం కానున్నది. మంగళవారం నుంచి ఈ వర్క్బుక్లను ఆర్టీసీ కార్గో ద్వారా జిల్లాలకు చేరుస్తారు. అక్కడి నుంచి మండల�
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్డేగా అమలు చేయాలని పాఠశాల వి ద్యాశాఖ అధికారులను ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ పాలసీ2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యా గ్ లేకుండా విద్యార్థులు బడిక
పుస్తకం అమ్మలా లాలిస్తుంది. నాన్నలా ఆదరిస్తుంది. గురువులా హితబోధ చేస్తుంది. ఒంటరితనంలో స్నేహితుడిలా అక్కున చేర్చుకుంటుంది. బాధపడే వారిని ఓదారుస్తుంది. అలసిన మనసులను సేద తీరుస్తుంది. అందుకే పుస్తకం అనిత�
ప్రత్యేక ప్రణాళికలతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న సర్కార్ ఆ దిశగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత సామర్థ్యాలను పెంచేలా ఈ విద్యా సంవత్సరం ‘తొలిమెట్టు’ కా
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని అద్భుతమైన ఆవిష్కరణలతో బాల శాస్త్రవేత్తలు భళా అనిపించుకున్నారు. తమ సృజనాత్మకతతో తయారు చేసిన శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులను ఆలో�
ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో తెలుగును ద్వితీయ భాషగా తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బోర్డులు, బోధనా మాధ్యమంతో సంబంధం
ఆటపాటలు, యానిమేషన్ వీడియోలతో చిన్నారులకు బోధన 3వ తేదీ నుంచి రోజుకు అరగంటపాటు టీవీ పాఠాలు మార్గదర్శకాలు జారీచేసిన ఎస్సీఈఆర్టీ హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): కరోనాతో చదువులకు దూరమైన 1, 2 తరగతుల విద్యార్
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): విద్యార్థులకు ఆగస్టు మూడో వారం నుంచే ప్రస్తుత తరగతుల్లోని పాఠ్యాంశాలను బోధించనున్నట్టు రాష్ట్ర విద్యాపరిశోధన, శిక్షణా సంస్థ (ఎస్సీఈఆర్టీ) వెల్లడించింది. జూలై 31 వరకు బ్�