Telangana | గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను కాంగ్రెస్ సర్కారు మరోసారి అవమానించింది. టీజీటీ, పీజీటీ వేతనాలను ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల కన్నా తక్కువగా నిర్ధారించి కించపరిచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల�
ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన ఇన్చార్జీల బాధ్యతల అప్పగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా మరోసారి అనర్హులనే అందలం ఎక్కించడం ఇప్పుడు సొసైటీలో చర్�
పన్నేండుళ్లుగా బలపం పట్టలేదు. పాఠం చెప్పలేదు. అయినప్పటికీ పీజీటీ నుంచి జేఎల్గా, డీఎల్గా పదోన్నతి పొందారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్గా ప్రమోషన్ దక్కించుకున్నారు. అలా ఓడీ పేరిట ఇప్పటికీ ఎస్సీ �
ఎస్సీ గురుకుల సొసైటీలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచి బస్సుయాత్ర చేపడుతున్నామని తెలంగాణ ఆల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎం ప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) వెల్లడించింది.
ఎస్సీ గురుకుల సొసైటీలో 317 జీవో అమలు సందర్భంగా జరిగిన లోపాలను సవరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్టు టిగారియా యూనియన్ నేతలు వెల్లడించారు.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 జీవో అమలులో భాగంగా అనేక లోపాలు చో టుచేసుకున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను సొసైటీ ఉన్నతాధికారులు పూర్తిగా తుంగలో తొక్కారు. ఆ లోపాలను సవరించాలని ఉద్యోగులు చేసిన వినతులు సైత�
గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై ఏం చేస్తున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలదీసింది. ఇప్పటికైనా వివరాలతో కూడిన నివేదికను 4 వారాల్లో ఇవ్వా�
అడ్మిషన్ పొందిన చోటనే విద్యార్థులను కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో దిగొచ్చిన సొసైటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో ఇచ్చ�
ఎస్సీ గురుకుల సొసైటీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను అకారణంగా తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పార్ట్ టైం టీచర్లు డిమాండ్ చేశారు. విధుల్లో నుంచి తొలగించినందకు నిరసనగా 25న చలో హైదరాబాద్ క�
ఎస్సీ గురుకుల సొసైటీలోని సిబ్బందిని ఒకేసారి డిప్యూటేషన్లపై పంపారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి అలగు వర్షిణి తాజాగా ఆదేశాలను జారీచేశారు. బాలికల గురుకులాల్లో విధులు నిర్వర్తిస్తున్న 57 మంది పురుష సిబ్బందిన�
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని గురుకుల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి రంగాలకు సంబంధించి నైపు ణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ఎస్జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్తో ఎస్సీ గురుకుల సొసైటీ ఒప్ప