రాష్ట్రంలోని 352కు పైగా గురుకులాలు ఇన్చార్జుల పాలనలోనే కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎస్సీ గురుకుల సొసైటీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ప్రిన్సిపాల్సే కాదు.. ఉన్నతస్థాయి పోస్టుల్లోనూ భారీగా ఖాళీలు ఉండగ
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కొ త్తగా తొమ్మిది సీవోఈ(సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించా రు. అంతేకాకుండా సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపక సిబ్బందికి యూజీసీ పేస్కేల్ను అ
గురుకులాల్లో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఎస్సీ గురుకుల సొసైటీలోని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య గురువారం ప్ర�
గురుకులాలు పేద, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు విద్యావకాశాలు కల్పించాల్సిన సంస్థలు. కానీ, మన రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యావకాశాలేమో గానీ, రోజురోజుకు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇప్ప
Telangana | గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను కాంగ్రెస్ సర్కారు మరోసారి అవమానించింది. టీజీటీ, పీజీటీ వేతనాలను ప్లంబర్, ఎలక్ట్రీషియన్ల కన్నా తక్కువగా నిర్ధారించి కించపరిచింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల�
ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన ఇన్చార్జీల బాధ్యతల అప్పగిస్తున్నారనే విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా మరోసారి అనర్హులనే అందలం ఎక్కించడం ఇప్పుడు సొసైటీలో చర్�
పన్నేండుళ్లుగా బలపం పట్టలేదు. పాఠం చెప్పలేదు. అయినప్పటికీ పీజీటీ నుంచి జేఎల్గా, డీఎల్గా పదోన్నతి పొందారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రిన్సిపల్గా ప్రమోషన్ దక్కించుకున్నారు. అలా ఓడీ పేరిట ఇప్పటికీ ఎస్సీ �
ఎస్సీ గురుకుల సొసైటీలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25 నుంచి బస్సుయాత్ర చేపడుతున్నామని తెలంగాణ ఆల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎం ప్లాయీస్ అసోసియేషన్ (టిగారియా) వెల్లడించింది.
ఎస్సీ గురుకుల సొసైటీలో 317 జీవో అమలు సందర్భంగా జరిగిన లోపాలను సవరిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చినట్టు టిగారియా యూనియన్ నేతలు వెల్లడించారు.
ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 317 జీవో అమలులో భాగంగా అనేక లోపాలు చో టుచేసుకున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలను సొసైటీ ఉన్నతాధికారులు పూర్తిగా తుంగలో తొక్కారు. ఆ లోపాలను సవరించాలని ఉద్యోగులు చేసిన వినతులు సైత�
గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, మరణాలపై ఏం చేస్తున్నారని ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణిని జాతీయ మానవ హక్కుల కమిషన్ నిలదీసింది. ఇప్పటికైనా వివరాలతో కూడిన నివేదికను 4 వారాల్లో ఇవ్వా�
అడ్మిషన్ పొందిన చోటనే విద్యార్థులను కొనసాగించాలని ఎస్సీ గురుకుల సొసైటీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు తీర్పుతో దిగొచ్చిన సొసైటీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నది. గౌలిదొడ్డి ప్రీమియర్ సీవోఈ కళాశాలలో ఇచ్చ�