బాలికల గురుకులాలు, విద్యాసంస్థల్లో కేవలం మహిళా సిబ్బందినే నియమించాలనేది జీవో 1274 నిర్దేశిస్తున్నది. ఏ సొసైటీలోనూ ఈ జీవో అమలవడం లేదు. ఇటీవల బదిలీలు, ప్రమోషన్ల సమయంలో ఈ జీవోను పూర్తిగా పక్కనబెట్టిన ఎస్సీ గు�
రాష్ట్రంలో అనేక వివాదాలకు చిరునామాగా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిలుస్తున్నది. అందుకు 1274 జీవో అమలే నిలువెత్తు నిదర్శనంగా మారింది. ఒకసారి జీవోను అటకెక్కించి, మరోసారి ఆ జీవోనే అమలు చేస్తుండటం
ఫస్టియర్ పరీక్షలు పూర్తయ్యాకే సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ల్లో(సీవోఈ) సెకండియర్ సిలబస్ బోధన ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ నిర్ణయించింది.