మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. మీరంతా బీఆర్ఎస్పార్టీని ఆశీర్వదించాలి.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
భారత రాష్ట్ర సమితి అతిత్వరలో దేశవ్యాప్తంగా విస్తరించి, సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమలు చేస్తున్న ‘దళిత బంధు’ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పునరుద్ఘా�
వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 58 దరఖాస్తులు వచ్చాయి. భూ సంబంధిత సమస్యలు 29 రాగా విద్యా, ఎంజీఎం, ఎస్సీ కార్పొరేషన్, డీఆర్డీవో, లింగిపోయిన మావోయిస్టు పునరావాస ప్యాకేజీ, మహిళా
కేంద్రప్రభుత్వం నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రవేశ పెట్టిన సంక్ష�
గతంలోని ప్రభుత్వాలన్నీ దళితులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చేవి. ఆ రుణాలు పొందడానికి, తీర్చడానికి అనేక ఇబ్బందులు, ఒత్తిళ్లు అనుభవించాల్సి వచ్చేది. వ్యాపారం చేసే సత్తా ఉన్నా డబ్�
ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గానికి చెందిన బండ శ్రీనివాస్, విద్యార్థి దశ నుంచే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పనిచేశారు. హుజూరాబాద్ పట్టణానికి చెందిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో కొనసాగారు. ఆ ప�
తెలంగాణ రాష్ట్రంలో అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించకుండా, రాష్ర్టానికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా ప్రధాని మోదీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ప�
తెలంగాణ ఏర్పాటు సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ చరిత్ర పట్ల అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ పిడమర్తి రవి విమర్శించార�
మేడ్చల్, నవంబర్7 (నమస్తే తెలంగాణ): మినీ డెయిరీల ఏర్పాటుకు ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడిపై రుణాలు అందించే ప్రణాళిక సిద్ధమైంది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా మొదటి దశలో వంద యూనిట్లకు గాను ప్రభుత్వం రూ. 2 కోట్లు మ
ఆసిఫాబాద్ : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన �