రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులను అందలమెక్కించడమే పనిగా పెట్టుకున్నది. అందులో భాగంగా అవినీతి ఆరోపణలు, వివాదాలను ఎదుర్కొంటున్న ఓ అధికారిని డిప్యూటేషన్పై ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనే�
Telangana | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ �
మండల కేంద్రంలోని సేవాజ్యోతి శరణాలయంలో వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 161వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించ
యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ఆయ న అడుగుజాడల్లో నడవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ సెం టర్లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో
దళితబంధు పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతున్నది. దళితుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ సర్కారు రూ.10లక్షల సాయంతో వారికి ఉపాధి మార్గం చూపగా మొదటి విడుత ఉమ్మడి వరంగల్లోని పలు జిల్లాల్లో 546 �
అదొక మారుమూల గ్రామం. అక్కడ ఒక పోలియో బాధితుడు. ఆయన భార్య కూడా పుట్టు మూగ. తల్లిదండ్రులు వృద్ధులు. వారికి ఏ ఆధారమూ లేదు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం.
దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక పక్రియకు గాను అధికార యంత్రాంగం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దళిత బంధు పథకానికి లబ్ధిదారుల నుంచి దరఖాస్తు�
హుస్సేన్సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనున్నదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు.
వివేకానందుడు నేటి తరానికి ఆదర్శప్రాయుడని ప్రజాప్రతి నిధులు, నాయకులు కొనియాడారు. గురువారం వివేకానందుడి 160వ జయంత్యుత్సవాలను ని యోజకవర్గవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.
మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నది. మీరంతా బీఆర్ఎస్పార్టీని ఆశీర్వదించాలి.’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.