సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎస్సీ వర్గీకరణ విషయమై మౌనం వీడాలని ఎమ్మార్పీఎస్ (టీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై తన అభిప్రాయాన్ని తెలపాలని, లేకుంటే దళితు�
ఎస్సీ వర్గీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మోకాలడ్డుతున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి, మండల అధ్యక్షుడు బత్తిని కురుమయ్య ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై దళిత సంఘాలు మండిపడ్డాయి. హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా తొమ్మిదేండ్లుగా కేంద్రం మౌనం వహిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. ఆదివారం చౌటుప్పల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిర్వహిం�
వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లు గడిచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, బీజేపీ తీరుకు నిరసనగా ఫిబ్రవరి 13న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేయనున్నామన
ఎస్సీ వర్గీకరణకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని పలువురు దళిత సంఘాల నేతలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్సీ 57 ఉపకులాలను ‘ఏ’ వర్గంలో చేర్చి వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్సీ ఉపకులాల హకుల పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశం తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తేల్చకుండా ప్రధాని మోదీ రామగుండం పర్యటనకు వస్తే అడ్డుకొని తీరుతామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య హెచ్చరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 10 (నమసే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర పరిధిలోని అంశం కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీనికి రాష్ట్రం చేసే సవరణలు చెల్లవని, పూర్తిగా కేం ద్రం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అం�
1994 లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఐదారేండ్లలోనే రాష్ట్రమంతా విస్తరించింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన ఎమ్మార్పీఎస్ ఇప్పటికీ పోరాటం చేస్తున్నది.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతాంటూ బీజేపీ మాదిగలను మోసం చేసిందని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల�
గ్రామాల్లో తిరుగనివ్వం | అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట తప్పిని బీజేపీపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నేతలు (TMHD) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ మాదిగ హక్కుల దం
బీసీ కుల గణన వెంటనే కేంద్రం మొదలుపెట్టాలి | బీసీ జన గణనను కేంద్ర ప్రభుత్వం సత్వరమే మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు