అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతాంటూ బీజేపీ మాదిగలను మోసం చేసిందని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆరోపించారు. టీఎస్ ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల�
గ్రామాల్లో తిరుగనివ్వం | అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేపడుతామని మాట తప్పిని బీజేపీపై తెలంగాణ మాదిగ హక్కుల దండోరా నేతలు (TMHD) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కార్యాలయం ముందు తెలంగాణ మాదిగ హక్కుల దం
బీసీ కుల గణన వెంటనే కేంద్రం మొదలుపెట్టాలి | బీసీ జన గణనను కేంద్ర ప్రభుత్వం సత్వరమే మొదలు పెట్టాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు
వర్గీకరణ బిల్లు పెట్టాలని దళితుల ఆందోళన తొర్రూరు, ఆగస్టు 20: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద సభకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిరసన సెగ తగిలింది. కేంద్రంలో బీజేపీ అధికా�
లోక్సభలో ఎంపీ రాములుహైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ): కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని, అప్పు డే అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ ఎంపీ రాములు లోక్సభలో డిమా
హైదరాబాద్ : ఎస్పీ వర్గీకరణతోనే దళితుల్లోని అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందని నాగర్ కర్నూల్ ఎంపీ రాములు అన్నారు. శుక్రవారం లోక్సభలో షెడ్యూల్డ్ కులాల రాజ్యాంగ చట్ట సవరణ బిల్లు -2021పై ఆయన మాట