ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరికి నిరసనగా వచ్చే నెల 7న మహాదీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు.
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ(BRS party) ఎస్సీ వర్గీకరణకు(SC classification) మొదటి నుంచి అనుకూలమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
షెడ్యూల్డు కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ వర్గీకరణపై పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన పిటిషన్గా పరిగణించి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్�
ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంపు తర్వాతే రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. ప్రభుత్వం ఏర్పడి పదేండ్లు పూర్తవుతున్నా ఎన్నికల హామీని అమలు చేయకుండా చోద్యం చూస్తున్నది. దళిత వ్యతిరేక పార్టీ
SC Classification | ఎస్సీ వర్గీకరణపై (SC Classification) కేంద్రం ముందడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ విమర్శించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామన�
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను సమర్థిస్తూ తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేయాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ప్రభుత్వాన్ని డిమా�
ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా, మాదిగల హక్కుల సాధనకు, మాదిగల అభివృద్ధి కోసం మరో పోరాటానికి సిద్ధమయ్యేందుకు భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ �
ఎన్నికల ముందు డబ్బులు దండుకునేందుకే మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ చెరుకు రాంచందర్ ఆరోపించారు. శనివారం లోయర్ ట్యాంక్బండ�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్దిందని, ఇది దళితుల జీవితబంధు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జి�