మారటోరియం ఎక్స్గ్రేషియాకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ, జనవరి 19: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి రూ.974 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కరోనా విలయం నేపథ్యంలో 2020లో దేశవ్యాప్తంగా ల
ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితి పెంచిన ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్పై సర్వీస్ చార్జీల్లేవ్ ముంబై, జనవరి 4: తక్షణ చెల్లింపు సేవ (ఐఎంపీఎస్) లావాదేవీల పరిమితిని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.5 లక్
PayTm teams up with SBI | తమ ఖాతాదారుల డాటా రక్షణార్థం కార్డ్ టోకనైజేషన్ కోసం పేటీఎంతో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ జట్టు కట్టింది. పేటీఎం ద్వారా చెల్లింపులకు, మొబైల్స్పై డెబిట్, క్రెడిట్ కార్డుల టో
SBI chairman | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మెన్ కారా దినేష్ కుమార్ తన కుటుంబంతో సహా దర్శించుకున్నారు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. పోస్టు: సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ మొత్తం ఖాళీలు: 1226 వీటిలో రెగ్యులర్-1100, బ్యాక్లాగ్-126 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు: గుర్తింపు �
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలు మరింత భారం కానున్నాయి. అన్ని రకాల రుణాలకు ప్రామాణికమైన బేస్ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లను పెంచుత�
రాత్రి 11.30 నుంచి ఆదివారం ఉదయం 4.30 వరకున్యూఢిల్లీ: ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు శనివారం రాత్రి అంతరాయం కలుగనున్నది. టెక్నాలజీ అప్గ్రేడ్ చేసేందుకు శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం ఉదయం 4.30 గంటల వరకు తమ ఇంటర్న�