ఓవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని సంతోషపడాలో.. లేక టెక్నాలజీని అడ్డుపెట్టుకొని చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లను చూసి ఏడవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎక్కడ చూసినా సైబర్
SBI offer: దేశంలోని ప్రధాన ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రుణగ్రహీతలకు తీపి కబురు చెప్పింది.
ఎస్బీఐ| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 6: కరోనా సంక్షోభం నేపథ్యంలో బంగారంపై రుణాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలోనే గోల్డ్ లోన్ వడ్డీరేట్లపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రాయితీలను ఇస్తున్నది. ఆభరణాలప
ఆదాయం రూ.77,347 కోట్లు మొండి బకాయిలకు తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ, ఆగస్టు 4: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ జూన్తో ముగిసిన త్రైమాసికంలో అంచనాల్ని మించిన ఫలితాల్ని �
ఫార్చూన్ గ్లోబల్ 2021 జాబితాన్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశంలో అత్యంత శ్రీమంతుడైన ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) స్థానం ఫార్చూన్ గ్లోబల్-500 జాబితాలో 55 మెట్లు తగ్గింది. ఆదాయం ప్రకారం
టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరాలు చాప కింద నీరులా ఎక్కువవుతున్నాయి కానీ తగ్గడం లేదు. ఓవైపు టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోందని సంతోషపడాలో.. లేక.. సైబర్ నేరగాళ్లు అడ్డూఅదుపు లేకుండ�
ముంబై: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్కుంద్రా .. పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో రెండు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయాలని ముంబై క్రైం బ్రాంచీ పోలీసులు ఆదేశించినట్�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) పోగొట్టుకున్న డెబిట్ కార్డును బ్లాక్ చేయడం, అలాగే కొత్త డెబిట్ కార్డుని పొందే ప్రక్రియను సులభతరం చేసింది. ఎస్బీఐ వినియోగదారుల డెబిట్ కార్డు పోతే బ్లాక్ చేయడం, తిరిగి పొం�