ఫైర్ ఇంజినీర్లు| దేశంలోని అగ్రగామి బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఫైర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది.
న్యూఢిల్లీ, జూన్ 11: కొవిడ్ పేషంట్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కవాచ్ పర్సనల్ లోన్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు రుణాన్ని కేవలం 8.5 శాతం వడ్డీకే మంజూరు చేయనున్నది.
న్యూఢిల్లీ: ఇండియాలో అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30లోగా ఖాతాదారులంతా మీ ఆధార్, పాన్ కార్డును లింక్ చేయాల్సిందేనన�
సిద్దిపేట : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించిన రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం మొక్కలు నాటారు. గురువారం హరీశ్రావు జన్మదిన వేడుకను పురస్కరించుకుని మొక్కలు నాటాల్సిందిగ�
ఢిల్లీ, జూన్ 2: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి తన వినియోగదారులను హెచ్చరించింది. ట్విట్టర్ వేదికగా తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. పాన్ కార్డును ఆధార్ నెంబర
సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తన వంతు బాధ్యతగా భారతీయ స్టేట్ బ్యాంక్ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొవ�
ఖాతాదారుల సర్వీస్ చార్జీల సవరణ జూలై 1 నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ, మే 26: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులపై ఈ ఏడాది జూలై 1 నుంచి సర్వీస్ చార్జీల భారం పెంచనున్నది. పరిమితికి మించి నగదును
ఎస్బీఐలో ఖాతా ఉందా? ఇక చార్జీలు తడిసిమోపెడు!
ఎస్బీఐ తన ఖాతాదారులపై అదనపు చార్జీల భారం మోపనున్నది. జూలై నుంచి బ్యాంక్ ఏటీఎం నుంచి నాలుగు సార్లు...