సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు తన వంతు బాధ్యతగా భారతీయ స్టేట్ బ్యాంక్ అవసరమైన సహాయ సహకారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కొవ�
ఖాతాదారుల సర్వీస్ చార్జీల సవరణ జూలై 1 నుంచి అమల్లోకి.. న్యూఢిల్లీ, మే 26: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులపై ఈ ఏడాది జూలై 1 నుంచి సర్వీస్ చార్జీల భారం పెంచనున్నది. పరిమితికి మించి నగదును
ఎస్బీఐలో ఖాతా ఉందా? ఇక చార్జీలు తడిసిమోపెడు!
ఎస్బీఐ తన ఖాతాదారులపై అదనపు చార్జీల భారం మోపనున్నది. జూలై నుంచి బ్యాంక్ ఏటీఎం నుంచి నాలుగు సార్లు...
క్యూ4లో రూ.6,451 కోట్లు 400 శాతం డివిడెండ్ న్యూఢిల్లీ, మే 21: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను బ్య�
తగ్గిన ఎస్బీఐ మొండి బాకీలు|
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో రూ.6,450 కోట్ల నికర లాభం గడించింది. మొండి బకాయిల..
ఎస్బీఐ క్లర్క్| దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) క్లర్క్ పోస్టుల నియామక ప్రక్రియ చేపట్టింది. క్లరికల్ క్యాడర్లో 5121 కస్టమర్ సపోర్ట్, సేల్స్ వ�
క్లర్క్ పోస్టులు| ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీని చేపట్టింది.
ఆన్లైన్లో ఖాతా బదిలీ కస్టమర్లకు ఎస్బీఐ అవకాశం ముంబై, మే 10: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ కస్టమర్లకు ఓ సదవకాశాన్నిచ్చింది. సేవింగ్స్ ఖాతాదారులు తమ శాఖను మార్చుకోవాలనుకుంటే ఇకపై బ్యాంక్క
ఆర్థిక మోసగాళ్లతో తస్మాత్ జాగ్రత్త కస్టమర్లకు ఎస్బీఐ, పీఎన్బీ హెచ్చరిక న్యూఢిల్లీ, మే 8: కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో దేశం విలవిల్లాడుతున్నది. ఈ మహమ్మారి కోరల్లో చిక్కి ఇప్పటికే ఎంతో మంది ప్రజలు శారీర�
న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో దేశం ఓవైపు సతమతం అవుతుంటే మోసగాళ్లు మరోవైపు అమాయకులపై రకరకాల ట్రిక్కులు ప్రయోగహించి వారి ఖాతాల్లోని సొమ్మును లాగేసుకుంటున్నారు. ఒకసారి సొమ్ము పోయిన తర్వాత వారిని పట్టుకోవడ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో బ్యాంకింగ్ సేవలను కస్టమర్ల ముంగిటకే తీసుకువచ్చేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఓ నూతన కంపెనీ ఏర్పాటుకు చేతులు కలిపాయి. కొవిడ్-1
రామగుండం : గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు తాజాగా ముఠాలోని ఓ సభ్యుడిని అరెస్టు చేశారు. చోరీ సొత్తులోని సుమారు 20 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. గడిచిన మార్చి 24వ తేదీ రాత్రి గ్యాస్ సి�