మే 17 వరకు దరఖాస్తులకు అవకాశం హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ): దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచీల
క్లర్క్ పోస్టులు| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవా
ఎస్బీఐ యూత్| దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రముఖ ఎన్జీవోలతో కలిసి ఫెలోషిప్ అందిస్తున్నది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) లోన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ కావాలా? అని మీకు ఫోన్ వచ్చిందా?.. ఆయితే జాగ్రత్త. అలాంటి కంపెనీ ఏదీ తమ అనుబంధ సంస్థ కాదని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ లోన్ ఫైనాన్స్ పేర
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ప్రభావంపై ఎస్బీఐ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థలో మరోసారి కరోనా ప్రకంపనలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థనూ మరోసారి కబళించేస్తున్�
ఎస్బీఐ యోనోలో కొత్త ఫీచర్ముంబై, ఏప్రిల్ 23: పొదుపు ఖాతా తెరవాలనుకునే వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ‘యోనో’ మొబైల్ యాప్లో సరికొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. వీడియో కేవైసీ (నో యువర్ క�
న్యూఢిల్లీ: కరోనా పీడ ఇప్పుడప్పుడే విరగడయ్యేలా కనిపించడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా అధ్యయనం ప్రకారం.. మే మూడో వారంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం కానుంది. ఇక ప్రపంచ వ్యా�
ఎస్బీఐ కస్టమర్లకు సీజీఎం ఓం ప్రకాశ్ సూచనహైదరాబాద్/న్యూఢిల్లీ ఏప్రిల్ 21: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు, లోన్ ప్రాసెసింగ్ విభాగాల్లో ఇటీవల పలువురు సిబ్బంది కొవిడ్-19 బారిన పడటంపై ఎస్బీఐ హైదరాబాద
ఫార్మసిస్ట్| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (ఎస్వో), ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింద�
‘సిటీ’ క్రెడిట్ కార్డుపై ‘ఎస్బీఐ’ }
సిటీ బ్యాంక్ ఆధ్వర్యంలోనే క్రెడిట్ కార్డు బిజినెస్పై కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య సంస్థ భారతీయ స్టేట్ బ్యాంక్...
ఎస్బీఐ| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత క�
న్యూఢిల్లీ: జీరో బ్యాలెన్స్ ఖాతాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గత ఐదేండ్లలో రూ.300 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐఐటీ బాంబే జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఎస్బీఐతోపాటు పలు బ్యాంకులు ఖాత�
ముంబై : తాము గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెంచినట్టు వచ్చిన వార్తలపై ఎస్బీఐ బుధవారం వివరణ ఇచ్చింది. హోంలోన్ వడ్డీ రేట్లను పెంచలేదని, గతంలో తాము పండుగ ఆఫర్ కింద ప్రకటించిన ప్రత్యేక రాయితీ మార్చి 31తో ముగిసిం�