దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ తీ�
మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏఎంఎస్ఎల్..హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన నూతన ప్రాజెక్టుకు బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.110 కోట్ల రుణాన్ని మం జూరు చేసింది.
మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ)లో అవకతవకలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో ఓ బుక్ కీపర్ చేతివాటం ఆలస్యంగా వెలుగుచూసింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు మనిషికి వచ్చే ఆదాయం బట్టపొట్టకు సరిపోవడం తప్ప పొదుపు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ములుగు జిల్లా ములుగు మండలం అబ్బాపురం శివారు కుమ్మరిపల్లికి చెందిన ఉద్యమకారుడు దాసారపు శ్రీనివాస్ తన వంతు పాత్ర పోషించాడు. ఆంధ్రా పాలకుల కుట్రలతో తెలంగాణ ఉద్యమం సన్నగిల్లుతుందన�
ఇల్లందకుంట క్లస్టర్ అసిస్టెంట్ (సీఏ)గా పనిచేస్తున్న చిన్న కోమటిపల్లికి చెందిన చిట్ల సంధ్యారాణి, అందరిలా ఆలోచించలేదు. సొంతకాళ్లపై నిలబడాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా స్వయం ఉపాధి దిశగా అడుగులు �
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి తర్వాత ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్' ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ�
జనగామ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదిక అమృత మహోత్సవాల్లో భాగంగా జనగామ ఎస్బీఐ బ్యాంకులో ఫొటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. పలు రకాల కాలపరిమితి కలిగిన రూ.2 కోట్లు లేదా అంతకంటే అధిక ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును అ
దేశంలో అత్యంత శ్రీమంతుడు, ప్రపంచ కుబేరుల్లో నాల్గవస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ రూ.14,000 కోట్ల రుణం కోసం ఎస్బీఐ తలుపులు తట్టారు. గుజరాత్లోని ముంద్రాలో నిర్మించనున్న పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) ప్లాంట్ కో