దేశంలోని వేలాదిమంది కస్టమర్ల ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఇటీవల స్తంభింపజేసింది. కేవైసీ అప్డేట్ చేయకపోవడం వల్లే ఖాతాలను నిలిపివేసినట్టు వెల్లడించింది. బ్యాంక్ సేవలు నిరంతరాయంగా కొన
మెదక్ : మోపెడ్ డిక్కీలో ఉంచిన రూ. 6.70 లక్షలను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంటలో చోటు చేసుకుంది. మక్క రాజపేట్కు చెందిన చింతల శ్రీదేవి ఎస్బీఐ సర్వీస్ ప�
0.9 శాతం వరకు పెంచిన బ్యాంక్ న్యూఢిల్లీ, మే 10: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్లు లేదా ఆపై బల్క్ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 0.90 శాతం వరకు పెంచుతున్నట�
రికార్డు స్థాయి లాభాలను ఆర్జించిన బ్యాంక్ క్యూ3లో రూ.8,432 కోట్లుగా నమోదు ముంబై, ఫిబ్రవరి 5: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాల్లో రాణించింది. మొండి బకాయిలు కోసం నిధ�
న్యూఢిల్లీ, జనవరి 7: అమాయక బ్యాంక్ ఖాతాదారులను దోచుకునేందుకు అక్రమార్కులు, సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బ్యాంక్ ఖాతాలతో అనుసంధానమైన కస్ట�
SBI Bank | జిల్లాలోని లక్ష్మీనగరం ఎస్బీఐ బ్యాంకులో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి బ్యాంకు తాళాలు పగలగొట్టి, లోపలకు ప్రవేశించారు. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
కోల్కతా: షార్ట్ వేసుకొని వచ్చిన ఒక వ్యక్తిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్యాంకులోకి ప్రవేశానికి సిబ్బంది నిరాకరించారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఈ ఘటన జరిగింది. కోల్కతాకు చెందిన ఆశిష
బంజారాహిల్స్ : బ్యాంకు ఖాతాలో వివరాలు నమోదు చేసుకోకపోవడంతో బ్లాక్ చేస్తున్నామని మెసేజీ పంపించి డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర