కర్ణాటకలోని విజయపుర జిల్లాలో మంగళవారం నాటు తుపాకులు, కత్తులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి ప్రవేశించిన ముగ్గురు ముసుగు దొంగలు బ్యాంకు సిబ్బందిని తాళ్లతో కట్టేసి రూ. 20 కోట్ల విలువైన నగదు, బంగారు ఆభరణ�
RCom | పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి కష్టాలు పెరుగుతున్నాయి. దివాళా తీసిన రియలన్స్ కమ్యూనికేషన్ అకౌంట్లను ఎస్బీఐ బ్యాంక్ ఫ్రాడ్గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం కంపె�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్రాంచి-2లో జరిగిన అవకతవకల్లో రూ.12.61 కోట్ల విలువైన బంగారంతోపాటు రూ.1.10కోట్ల నగదు మాయమైనట్టు ఆడిట్ అధికారులు తేల్చారు.
బజార్ హత్నూర్ మండల కేంద్రం లో ఎస్బీఐ బ్యాంకుని ఏర్పాటు చేయాలని సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో కొనసాగిన ప్రజావాణిలో లీడ్ బ్యాంకు మేనేజర్ (LDM)ను కలిసి బజార్ హత్
సికింద్రాబాద్ ప్యాట్నీసెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్ నాల్గవ అంతస్తులో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నికీలలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో ఆదివారం కావడంతో బ్యాంక్ సిబ్బంది లేకపోవడం వల్ల మంటలు
Fire Accident | సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎస్బీఐ బ్యాంకు ఉన్న భవనంలోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. అది కాస్త భవనం మొత్తం వ్యాపించడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్న�
SBI Bank | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోన్ తీసుకున్న వారికి గుడ్న్యూస్ చెప్పింది. రుణాల రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం
బ్యాంకు నుంచి వార�
Credit Card Rules | ప్రస్తుతం కాలంలో క్రెడిట్కార్డులు భారీగా వాడుతున్నారు. బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు సైతం పెద్ద మొత్తంలో కార్డులను జారీ చేస్తున్నాయి. క్రెడిట్కార్డులతో ప్రయోజనాలు ఉండడంతో చాలామంది తీసుకున�
దేశవ్యాప్తంగా యాపిల్ ఫోన్లను విక్రయిస్తున్న రెడింగ్టన్.. ఐఫోన్లపై భారీ రాయితీ కల్పిస్తున్నది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఐఫోన్ 16ఈపై పలు బ్యాంకుల కార్డులపై రూ.4 వేల వరకు ఇన్స్టంట్ క్యాష్బ్యాక�
Adilabad | పత్తి అమ్మిన డబ్బులు చెల్లించకుండా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆదిలాబాద్ పంజాబ్ చౌక్ ఎస్బీఐ బ్యాంకులో(SBI bank) రైతులు నిరసన చేపట్టారు.
బ్యాంక్ అధికారి సహకారంతో నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా.. ప్రభుత్వ ఉద్యోగులమంటూ నకిలీ పే స్లిప్లు పెట్టి ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ.4.8 కోట్ల రుణం తీసుకుని మోసగించిన 8 మందిని సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీ�
SBI Reward | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కేంద్రం కీలక హెచ్చరిక చేసింది. ఎస్బీఐ ఖాతా రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని.. వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యాప్ను డౌన్లోడ్
2018 సంవత్సరంలో మెదక్ ఎస్బీఐలో రూ.70వేల పంటరుణం తీసుకున్నా కానీ ప్రభుత్వం విడుదల చేసిన రుణమాఫీ జాబితాలో పేరు లేదు. అధికారులను అడిగితే సరైన సమాచారం ఇవ్వడం లేదు. ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేసి రైతులకు న్యాయం �
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ ప్రైమ్ డే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు అన్ని రకాల ఉత్పత్తులపై తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది.