సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో (Huzur Nagar) భారీ ఏటీఎం చోరీ జరిగింది. పట్టణంలోని లింగగిరి రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు రూ.20 లక్షలు దోచుకెళ్లారు. ఆదివారం ( జూన్ 1) తెల్లవారుజామున 2.30 గంటల సమయం
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎం�
కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి ఏటీఎంలోకి చొరబడిన దుండగులు గ్యాస్కట్టర్తో మిషన్ ధ్వంసం చేసి రూ.17.79 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి
నల్లగొండ జిల్లా దామరచర్ల ఎస్బీఐ ఏటీఎంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. నార్కట్పల్లి-అద్దంకి ప్రధాన రహదారి వెంట ఉన్న ఏటీఎంను దుండగులు పగులగొట్టి రూ. 22 లక్షల నగదును అపహరించుకుపోయారు.
ఈ నెల 21 పెబ్బే రు పట్టణంలో జరిగిన ఎస్బీఐ ఏటీఎం చోరీ ఘటన పోలీసులకు సవాల్గా మారింది. రూ. 17.92 లక్షల నగదును ఎత్తికెళ్లిన ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు పోలీసు బృందాలు దొంగల వేటలో పడ్డాయి.
మండల కేంద్రంలో ఎస్బీఐ ఏటీఎంను గుర్తు తెలియని వ్యక్తులు కొల్లగొట్టేందుకు విఫలయత్నం చేశా రు. పోలీసుల రాకతో పరారయ్యారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున సుమారు 3గంటల స
బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 2.30గంటలకు కారులో వచ్చిన గుర్తుతెలియని �
బ్యాంకు ఖాతాదారుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చిన ఏటీఎంల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. 24 గంటలపాటు డబ్బులు విత్డ్రాచేసుకోవడంతోపాటు జమచేసే వీలుకూడా ఉండడంతో వీటికి ఆదరణ పెరిగింది. చిన్నమొత్తాల ట
ద్రూర్ మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.20 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా రుద్రూర్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను (SBI ATM) ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.25 లక్షలు దోచుకెళ్లారు.
మండల కేంద్రంలోని ఎర్ర సాయన్న కిరాణ దుకాణం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎం చోరీకి గుర్తుతెలియని దుండగులు యత్నించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు దుండగులు ఏటీఎం మిషన్