ఏటీఎంను ధ్వంసం చేసి నగదును ఆపహరించిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో శనివారం అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకున్నది. మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారి
SBI ATM | మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం(Bayyaram)లో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం( SBI ATM )లో శనివారం అర్ధరాత్రి దొంగలు(Thieves )చోరీకి పాల్
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎక్స్ రోడ్డు 44వ జాతీయ రహదారి పక్కనే గల ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఐదుగురు దుండగులు ముం దుగా సీసీ కెమెరాలు పనిచేయకుండా చేశారు.
బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. తమ ఖాతాదారులకు 68వ బ్యాంక్ డే సందర్భంగా పలు కొత్త సర్వీసులను ప్రకటించింది. ఇందులో ఏ బ్యాంక్/సంస్థ ఏటీఎం నుంచైనా ఇకపై ఎస్బీఐ కస్టమర్లు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశా
రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తాండ్రియాల్ ఎస్బీఐ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. డబ్బులు కాజేసి పారిపోతుండగా, పోలీసులు పక్కా సమాచారంతో స్పాట్కు చేరుకొని �
Korutla | జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దుండగులు సినీఫక్కీలో ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న ఏటీఎంలో నలుగురు వ్యక్తులు శనివారం రాత్రి నగదు ఎత్తుకెళ్లారు
కాచిగూడ : గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎంలో చొరబడి రూ.4,79,501 రూపాయలను దొంగిలించిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డివిజన్ల�