దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ సూచీ సెన్సెక్స్ 344.69 పాయింట్లు లేదా 0.55 శాతం పెరిగి 62,846.38 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 524.31 పాయింట్లు పుంజుకుని 63వేల మార్క�
రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు ఎటువంటి ఫామ్గానీ, స్లిప్గానీ అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకుల్లో ఫామ్ లేదా స్లిప్ను నింపాల్సి ఉం�
2,000 note exchange | రూ.2,000 నోట్ల మార్పిడి (2,000 Note Exchange) లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. అలాగే ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పన
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.16,694.51 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Reliance | గతవారం జరిగిన ట్రేడింగ్ లో హెచ్ యూఎల్ మినహా తొమ్మిది సంస్థలు రూ.1.84 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ పెంచుకున్నాయి. రిలయన్స్, ఎస్బీఐ భారీగా పుంజుకున్నాయి.
ఐడీబీఐ సహా ఐదు బ్యాం కుల నుంచి రూ.వందల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన గుజరాత్కు చెందిన జైహింద్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (జేపీఎల్)పై సీబీఐ కేసు నమోదు చేసింది. అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 17 కోట్ల మంది డాటా చోరీ కేసులో.. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారుల డాటా సైబర్ నేరగాళ్లకు ఎలా దొరుకుతున్నది? అని పోలీసులు విచారణ చేయగా.. విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి.
SBI | ఈఎంఐలు చెల్లిస్తున్నా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనలో ఎస్బీఐకి రూ.50 వేల జరిమానాతో పాటు రూ.20 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది.
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ (RBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 868 ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీంలో రూ.15 లక్షలకుపైగా డిపాజిట్ చేయాలనుకుంటున్నారా?.. అయితే మీ కోసం ఎస్బీఐ.. సర్వోత్తం టర్మ్ డిపాజిట్ పేరిట ఓ ఆకర్షణీయ స్కీంను తీసుకొచ్చింది.
SBI | దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది.
అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్బీఐ, ఎల్ఐసీ, రిజర్వ్బ్యాంక్ కార్యాలయాల ముందు చేపట్టే ఆం దోళనలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని