ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ బలోపేతానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డిజిటల్ సదుపాయాలను బుధవారం ఆవిష్కరించింది. రిటైల్ కస్�
రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఎస్బీఐతో సీఎస్ రామకృష్ణారావు మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూములకు ఎస్బీఐ బృందం అంగీకారం తెలిపినట్టు సమాచారం.
State Bank of India | తమ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇతరులకు వేలం వేసి అమ్మడంపై కోర్టుకెక్కిన ఎస్బీఐతో పూర్తిస్థాయి లో రాష్ట్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్నది. రాయదుర్గంలో ఎస్బీఐకి చెందిన ఐదు ఎకరాల భూమిని తీసుకొన్న ప్ర
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వద్ద ఎన్ని ఖాతాలున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీ స్తున్నట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రాజుకున్న రాయదుర్గం భూతగాదా కాస్తా ఇరువర్గాల మధ్య వైరంగా పరిణమించింది. భూమి వేలం సమయంలో అడ్డు చెప్పకుండా, అంతా ముగిసిపోయి భూమిని అప్పజెప్పే సమయంలో ‘ఈ
Revanth Reddy | రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష
High Court | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీజీఐఐసీ భూముల వేలంపై �
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఐఐసీ �
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందువరుసలో నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తంగా 13,223 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.28 లక్షలకు �
Field Assistant Removal | కొమురం భీం జిల్లా జైనురు మండల కేంద్రంలోని ఎస్బీఐ ఫీల్డ్ అసిస్టెంట్ను వెంటనే తొలగించాలని ఆదివాసి సంఘాల సార్ మేడిలు గురువారం బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు
కేంద్ర ప్రభు త్వం 29 మంది నాన్-అఫీషియల్ సభ్యులతో ట్రేడ్ బోర్డును ప్రకటించింది. ఈ బోర్డులో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, యాపిల్ ఇండియా ఎండీ విరాట్ భాఠియా, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ అనీష్ షా సభ్యుల�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదాపడింది. పలు డిమాండ్లను నేరవేర్చాలని డిమాండ్చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు గతంలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగుల సమ్మె బాటపట్టారు. తగినంత మంది ఉద్యోగులను నియమించుకోవడంతోపాటు పలు డిమాండ్లను సాధించాలనే ఉద్దేశంతో ఈ నెల 25 నుంచి 26 వరకు రెండురోజుల ప�
ఎస్బీఐ ఉద్యోగుల 16 రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు వెళ్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి.సుమన్ కుమార్ హెచ్చరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా