ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందువరుసలో నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తంగా 13,223 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.28 లక్షలకు �
Field Assistant Removal | కొమురం భీం జిల్లా జైనురు మండల కేంద్రంలోని ఎస్బీఐ ఫీల్డ్ అసిస్టెంట్ను వెంటనే తొలగించాలని ఆదివాసి సంఘాల సార్ మేడిలు గురువారం బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించారు
కేంద్ర ప్రభు త్వం 29 మంది నాన్-అఫీషియల్ సభ్యులతో ట్రేడ్ బోర్డును ప్రకటించింది. ఈ బోర్డులో ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి, యాపిల్ ఇండియా ఎండీ విరాట్ భాఠియా, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ అనీష్ షా సభ్యుల�
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదాపడింది. పలు డిమాండ్లను నేరవేర్చాలని డిమాండ్చేస్తూ ఈ నెల 25 నుంచి 26 వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్టు గతంలో ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగుల సమ్మె బాటపట్టారు. తగినంత మంది ఉద్యోగులను నియమించుకోవడంతోపాటు పలు డిమాండ్లను సాధించాలనే ఉద్దేశంతో ఈ నెల 25 నుంచి 26 వరకు రెండురోజుల ప�
ఎస్బీఐ ఉద్యోగుల 16 రకాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెకు వెళ్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ టి.సుమన్ కుమార్ హెచ్చరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
BSE Sensex : భారతీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 516 పాయింట్లు నష్టపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లలో భారీ అమ్మకాల ప్రభావం మార్కెట్పై పడింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) 5.0 కింద మరో రూ.80,000 కోట్లదాకా రుణాలిచ్చే అవకాశాలున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ) పీహెచ్సీ హైదరాబాద్ శాఖ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్)కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కారేపల్లిలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం విరాళంగా �
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)..5,783 మంది జూనియర్ అసోసియేట్ ఉద్యోగులను నియమించుకున్నది. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్యాంకింగ్ కస్టమర్ సర్వీసులు, శాఖల నిర్వహణను మరింత విస్తరించాలనే �
సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్కు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ రూ.53 లక్షల విరాళం ఇచ్చింది. బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్.. గురువారం లోక్భవన్లో గవర్నర్ జిష్ణుద�
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఇప్పట్లో పెరగదా? అంటే.. అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఎస్బీఐ తాజా అధ్యయనం కూడా దీనికి తగ్గట్టుగానే ఉన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్�