వ్యవసాయ రుణాల మంజూరు, పంపిణీలో లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలపై ఎస్బీఐ వజీర్బాద్ బ్రాంచ్ మేనేజర్ ఎం ఉదయ్గోపాల్పై హైదరాబాద్ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. నల్లగొండ జిల్లా వజీర్బాద్ బ్రాంచ్
రాబోయే ద్రవ్య సమీక్షల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను పెంచాల్సిందేనని శుక్రవారం బయటికొచ్చిన ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక ఒకటి అభిప్రాయపడింది. వచ్చే నెల ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య �
Bank holidays | దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారుల (Bank Account Holders) కు సెప్టెంబర్ 11 నుంచి వరుసగా మూడునాలుగు రోజులపాటు బ్యాంకు సేవల (Bank services) కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వడం, దానిక�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 12వేల కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్టు చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోపే ఈ నియామకాలు జరుగుతాయని శెట్టి వెల్లడించారు. తమ శాఖలో 250 క
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాదారుల నగదు ఉపసంహరణ చార్జీలను సవరించబోతున్నది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పుల ప్రకారం.. ఖాతాదా
ప్రభుత్వ రంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బీమా ఉత్పత్తుల అమ్మకాల నుంచి కమీషన్ల రూపంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించాయి. బ్యాంకర్ల వార్షిక నివేదికలను విశ్లేషించిన పీటీఐ తాజాగా వెల్లడించిన వివరాల
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖను శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. సోమవారం నుంచి బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ తమ 71వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రిటైల్, బిజినెస్ బ్యాంకింగ్ బలోపేతానికి కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డిజిటల్ సదుపాయాలను బుధవారం ఆవిష్కరించింది. రిటైల్ కస్�
రాయదుర్గం భూముల వేలం వివాదంపై ఎస్బీఐతో సీఎస్ రామకృష్ణారావు మరోసారి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ భూములకు ఎస్బీఐ బృందం అంగీకారం తెలిపినట్టు సమాచారం.
State Bank of India | తమ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇతరులకు వేలం వేసి అమ్మడంపై కోర్టుకెక్కిన ఎస్బీఐతో పూర్తిస్థాయి లో రాష్ట్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్నది. రాయదుర్గంలో ఎస్బీఐకి చెందిన ఐదు ఎకరాల భూమిని తీసుకొన్న ప్ర
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వద్ద ఎన్ని ఖాతాలున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీ స్తున్నట్టు తెలిసింది.
రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య రాజుకున్న రాయదుర్గం భూతగాదా కాస్తా ఇరువర్గాల మధ్య వైరంగా పరిణమించింది. భూమి వేలం సమయంలో అడ్డు చెప్పకుండా, అంతా ముగిసిపోయి భూమిని అప్పజెప్పే సమయంలో ‘ఈ
Revanth Reddy | రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష
High Court | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీజీఐఐసీ భూముల వేలంపై �
SBI | రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీజీఐఐసీ �