అభివృద్ధిని మరిచి కమీషన్ల కోసం మంత్రులు పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, కురవిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభు�
ఆర్భాటం తప్ప ఆలోచన లేని ప్రభుత్వ తీరుకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకమే నిదర్శనమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
మోసాల పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలకే గతిలేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై పెద్ద డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం డోర్నకల్లో విలేకరుల సమావేశంలో ఆమె మ�
హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాలసముద్రం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్కపూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో పార్టీ కార్యాలయం పూలవనాన్ని తలపించిం�
మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కు యూరియా కష్టాలు తప్పడంలేదు. ఆమె స్వగ్రామం కురవి మండలం పెద్దతండా గ్రామం గుండ్రాతిమడుగు(విలేజ్) సొసైటీ పరిధిలోకి వస్తుంది. సత్యవతి రాథోడ్కు సొంత ఊరులో ఐదున్నర ఎకరాల భూమి ఉంద�
Urea Problems | మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు కూడా యూరియా తిప్పలు తప్పలేదు. ఆమె కూడా యూరియా కోసం క్యూలైన్లో గంటల తరబడి వేచివున్నారు. తీరా ఆమె లైన్ వచ్చేసరికి ఒక్క బస్తా మాత్రమే అధికారులు ఇచ్చారు.
Satyavathi Rathod | పేగుబంధం కంటే పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారు అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
రైతులకు యూరియా ఎంత అవసరమవుతుందో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వరి నాట్లు వేసుకునే సమయంలో అన్నదాతలు సొసైటీల ముందు యూరియా బస్తాల కోసం రోజంతా బారులుతీరుతున్నా
తెలంగాణ రైతులపై సీఎం రేవంత్కు సోయిలేదని మాజీ మంత్రి సత్యవతి రాథో డ్ విమర్శించారు. శుక్రవారం మహబూబాబాద్ సొసైటీలో ఐదు రోజుల క్రితం టో కెన్లు ఇచ్చినా యూరియా ఇవ్వడంలేదని మానుకోట-తొర్రూరు ప్రధాన రహదారిప�
సీఎం రేవంత్రెడ్డిది చేతగాని పాలన. అందువల్లే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. ఆయనకు వ్యవసాయం మీద కనీస అవగాహన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క రైతు ప్రశాంతంగా లేడు. నాట్లు పూర్తి చేసుక�
రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అరిగోస పడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. శనివారం మహబూబాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గు�
Residential College | గురుకుల పాఠశాలల్లో అత్యంత దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. పౌష్టికాహారం అందించాల్సింది పోయి మాడిపోయిన అన్నం, గొడ్డుకారం పెట్టి అధికారులు చేతులు
Satyavathi Rathod | డోర్నకల్ అనేది నా గడ్డ.. సత్యవతి రాథోడ్ అడ్డా.. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, ఇక్కడే ఎమ్మెల్యే అయ్యాను, నా భర్త చనిపోతే కూడా ఆ యొక్క కార్యక్ర
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్లోని మాజీ ఎమ్