ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ఓటర్లు పాల్గొనాలని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ పిలుపు నిచ్చారు. తన స్వగ్రామమైన మహబూబాబాద్ జిల్లా కురవి మండ లం పెద్దతండాలోని బూత్ నంబర్ 68లో ఎన్యుమరేషన్ ఫామ్ పూర�
పన్నెండేండ్ల పాలనలో బీజేపీ సర్కార్ గిరిజనుల అభివృద్ధిని విస్మరించిందని మాజీ మంత్రి సత్యవతి రాధోడ్ అన్నారు. వరంగల్లో జరిగిన సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్య లు అర్ధరహితమని,
కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నెండేండ్ల పాలనలో గిరిజనాభివృద్ధి అధోగతి పాలైందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. మంగళవారం ఆమె జడ్పీ మాజీ చైర్పర్సన్ బిందుతో కలిసి మహబూబాబాద్లోని తన క్యాంప�
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతను కుదించడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం సోదరులకు భారీ భద్ర�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చూసి ప్రకృతి కూడా భయపడుతున్నదని, అందుకే వర్షాలు పడక కరువుఛాయలు అలుముకుంటున్నాయని మాజీమంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. అంగన్వాడీల రిక్రూట్ మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపింది అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత�
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్
మక్కలను వెంటనే కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గన్నీ సంచులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.