తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత�
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ మాజీ చైర్పర్సన్
మక్కలను వెంటనే కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గన్నీ సంచులు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్ఫోన్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని నిరూపించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించిన మంత్రి సీతక బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మ
Satyavathi Rathod | సీతక్క వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది. దానికి నువ్వుసరైన రీతిలో సమాధానం చెప్పుకోవాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మంత్రి సీతక్క�
రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ�
రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని, ఆయన పాలనలో వారికి స్వర్ణయుగం నడిచిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. శనివారం ఆమె తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సేవలాల్ మహరా�
‘రానున్న వెయ్యేండ్లపాటు నిలిచిపోయేలా పనులు చేపడుతున్నాం. ఆ బాధ్యతను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నాం’ అంటూ మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులకు పునాదిరాయి పడిననాడు సీఎం రేవంత్రెడ్డి �
కాంగ్రె స్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధ
అభివృద్ధిని మరిచి కమీషన్ల కోసం మంత్రులు పాకులాడుతున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, కురవిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశాల్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభు�