భారత స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి తమ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ చైనా మాస్టర్స్లో క్వార్టర్స్కు దూసుకెళ్లారు. గురువారం ఇక్కడ జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో భారత ద�
ఇటీవలే ముగిసిన హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రన్నరప్తో సత్తాచాటిన భారత పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్లోనూ జోరు కొనసాగిస్తున్నది. బుధవారం ఇక్కడ జ�
మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్-10కు దూసుకొచ్చారు. ఇటీవలి కాలంలో ముగిసిన బీడబ్ల్యూఎఫ్ టోర్నీలల�
చైనా సూపర్ ఓపెన్లో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 21-18, 21-14తో మలేషియా జంట యుసి�
మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ ద్వయం 10-21, 15-21తో కొరియా జోడీ కిమ్వోన్
చైనా మాస్టర్స్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 18-21, 21-14, 16-21తో అన్సీడెడ్ కొరియా జ
Paris Olympics 2024 | పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మనుభాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో విడిగా ఒకటి, 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్జోత్ �
భారత స్టార్ జోడీ సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి టైటిళ్ల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. పారిస్ టోర్నీపై తమ ప్రేమను కనబరుస్తూ రెండోసారి టైటిల్ను సగర్వంగా ముద్దాడారు. ఆదివారం జరిగిన పురుషుల డబుల్�
అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన క్రీడాకారులకు సముచిత గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించడం ద్వారా భారత బ్యాడ్మింటన్లో కొత్త చరిత్ర లిఖించిన సాత్విక్