క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుండటంతోనే.. రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటుతున్నారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు.
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా సాట్స్ ఆధ్వర్యంలో మంగళవారం చలో మైదాన్ కార్యక్రమం ఘనంగా జరుగబోతున్నది.
భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా సాట్స్ చలో మైదాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వాల్పోస్
మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 29న జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా చలో మైదాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సాట్స్ సిద్ధమైంది. యువతను భాగస్వాములుగా చేస్తూ 33 జిల్లా కేంద్రాల�
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఈ నెల 29న ‘చలో మైదాన్' పేరిట యువ క్రీడా సమ్మేళనాలు నిర్వహించేందుకు సాట్స్ సన్నాహాలు చేస్తున్నది. మిగతా రాష్ర్టాల కంటే మన రాష్ట్రంలో ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు చేయాల
రాష్ట్రంలో మెరుగైన ఫలితాల కోసం క్రీడా సంఘాలన్నీ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్, వివిధ క్రీడా సం
ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం మైదానం ద్వారానే సాధ్యమవుతుందని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో జరిగిన రన్కు సాట్స్ �
దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో అన్ని రంగాలతో పాటు క్రీడారంగం అభివృద్ధి చెందిందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ఐదవ ఫెడరేషన్ ఐస్ స్కేటింగ్ టోర్నీలో స్వర్ణ, ర�
CM Cup | అమరుల ఆశయసిద్ధితో పురుడుపోసుకుని సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా దూసుకెళుతున్న తెలంగాణ ఆటల్లోనూ అదరగొడుతున్నది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలన్న సీఎం ఆశయాలకు అనుగ
గ్రేటర్లో సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ పోటీల్లో నువ్వానేనా అన్నట్లు క్రీడాకారులు పోటీపడి పతకాలు సాధిస్తున్నారు. సోమవారం ఎల్బీస్టేడియంలో జరిగిన క్రీడా సంబురాల్లో మంత్రులు శ్�
సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. మండల, జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ప
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీని అందరూ విజయవంతం చేయాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే మండల స్థాయిలో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయని అన్నారు.
రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా క్రీడలకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్..అద్భుత ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు భారీగ