రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 15 రోజుల పాటు రాష్ట్రంలో పండుగ వాతావరణంలో క్రీడలను నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. సీఎం కప్ టోర్నీకి �
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఇప్పటికే గ్రామగ్రామాన క్రీడా ప్ర
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 17వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గానికో స్టేడియం నిర్మించినట్లు పేర్కొన్�
రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నత విద్యామండలి ద్వారా కృషి జరుగాలని చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రికి సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ సూచించారు.
తమిళనాడు వేదికగా జరిగిన జాతీయ మహిళల చెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ప్లేయర్లు సత్తాచాటారు. రాష్ట్ర మహిళల చెస్ టీమ్ కెప్టెన్ కీర్తి, సరయు, స్నేహభారతి, యశ్విజైన్ మూడు కాంస్య పతకాలు ఖాతాలో వ
తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నది. అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తూ మిగతా రాష్ర్టాలకు ఆదర్శమవుతున్నది. సీఎం కేసీఆర్ దూరదృష్టితో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది.