శాతవాహన యూనివర్సిటీలో ఇటీవల జరుగుతున్న ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. అర్ధరాత్రి సీనియర్లు జూనియర్లతో మీటింగ్లు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
శాతవాహన యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రాత్రి 8.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు జూనియర్ విద్యార్థులతో సీనియర్లు మీటింగ్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం మొదటి ఇంటర్నల్ పరీక్షలకు కొందరు విద్యార్థులను అధికారులు నిరాకరించారు. మంగళవారం నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాగా, కళాశాలలోని మొత్తం 91 మంది విద్యార్థులకు గ�
శాతవాహన యూనివర్సిటీలో ఎల్ఎల్బీ ఫస్టియర్ మొదటి ఇంటర్నల్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కళాశాలలో మొత్తం 91 మంది విద్యార్థులు ఉండగా, దాదాపు 40 మంది విద్యార్థులను అధికారులు పరీక్షకు ని�
నైపుణ్యం, నిరంతర అభ్యాసాలే విజయానికి దోహదం చేస్తాయని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరుకోవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు.
నిరంతర అభ్యాసంతోనే విజయం సాధ్యమవుతుందని, శ్రద్ధ, క్రమశిక్షణతో లక్ష్యాన్ని చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శాతవాహన యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవానిక
శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 7న నిర్వహించే కార్యక్రమానికి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ ఆధ్వర్యంలో పనులు వడివడిగా జరుగుతున్నాయి. వర్సిటీ చాన్స్లర్,
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గురుకులంలో పదో తరగతి చదువుతున్న శ్రీవర్షిత ఉరి వేసుకుని చనిపోవడం బాధాకరమని, ఆ అమ్మాయిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని శాతవాహన యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ జేఏసీ చ
విద్యార్థులంతా చదువుకునే దశలో చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి లక్ష్యంతో ముందుకు సాగితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని శాతవాహన యూనివర్సిటీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఇ మనోహర్ అన్నారు.
శాతవాహన యూనివర్సిటీలోని 25 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ముందస్తు సమాచారం లేకుండా స్థానచలనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే వీసీ అమెరికా పర్యటనకు వెళ్లగా, వారు తమ బ
శాతవాహన యూనివర్సిటీలో సిబ్బంది కొరత తీరుతుందని ఎదురు చూస్తున్న విద్యార్థులకు మళ్లీ నిరాశే మిగిలింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, లా కళాశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహిం�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన విశ్వవిద్యాలయంలో మూడేళ్ల బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ (న్యాయ కళాశాల)కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఆమోదం లభించింది.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో, నాలుగో, ఆరో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి యథావిధిగా ప్రారంభం అవుతాయని, విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలన�
తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును వెనక్కి తీసుకుంటున్నానని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక పరిశోధకురాలిగా యుద్ధం అంటే భయంతో, అందులో మరణించే పసిప