జిల్లాలోని వాంకిడి గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్ జరిగినట్లు తెలుస్తున్నది. తాత్కాలిక వర్కర్ల అకౌంట్లలో పెద్ద మొత్తంలో అభివృద్ధి నిధులు జమచేసి.. ఆపై డా చేసుకున్నట్లు సమాచారమున్నది.
Nallabelli | రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు(Pending bills) త్వరితగతిన విడుదల చేయాలని మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నానబోయిన రాజారాం డిమాండ్ చేశారు.
Mahabubabad | మహబూబాబాద్(Mahabubabad) జిల్లా తొర్రూరు మండలంలో మంగళవారం ఉదయం మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు(Sarpanch Forum president )శీలం లింగన్న గౌడ్ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.
Harish rao | రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుంది. సర్పంచులు(Sarpanchs) ఏం తప్పు చేశారు. ప్రజలకు సేవ చేయటం తప్పా? వడ్డీలకు తెచ్చి, గ్రామాల్లో కార్యక్రమాలు చేశారు. అలాంటి వారిని అరెస్ట్ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి, ఎమ
Harish Rao | సర్పంచులు(Sarpanchs), ఎంపీటీసీల హయాంలోనే సాగు నీటి కల సాకారమైంది. చరిత్రలో నిలిచే ఎన్నో పనులు చేసిన ఘనత మీకే దక్కుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
Yadaiah Goud | సర్పంచ్ల(Sarpanchs) పెండింగ్ బిల్లుల(Pending bills )చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Yadaiah Goud )డిమాండ్ చేశారు.
Lathi charge | గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన సర్పంచుల పై పోలీసులు లాఠీచార్జి చేశారు.
గ్రామ పంచాయతీల్లో పాలక వర్గం పాలన ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఫిబ్రవరి-1తో ఐదేండ్ల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మళ్లీ ఎన్నికలు జరిగే వరకు వారితోనే పాలన చేపట్టనున్నది.
Sarpanchs | చేసిన పనులకు బిల్లులు(Pending bills) రాక ఎంతోమంది సర్పంచులు (Sarpanchs) ఆత్మహత్యలకు పాల్పడ్డారని చౌటుప్పల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మునగాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో పంచాయతీల పాలన అధికారులకు అప్పగించకుండా, ప్రస్తుత సర్పంచ్లనే పర్సన్ ఇన్చార్జిలుగా నియమించి కొనసాగించాలని ప్రభుత్వానికి ఎంబీసీ సంఘా ల జాతీయ కన్వీనర్ కొండూ రు సత్యనారాయణ శుక్రవారం ఒక ప్ర�
పంచాయతీ అభివృద్ధిలో స ర్పంచ్ల పాత్ర కీలకమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మండలంలోని మాన్కాపూర్ పంచాయతీలో గురువారం క్రీడా ప్రాగంణం,పార్కు ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎ మ్
మల్లన్నసాగర్ మహాద్భుతంగా ఉన్నదని మహారాష్ట్రకు చెందిన సర్పంచ్లు, రైతుల కితాబునిచ్చారు. మంగళవారం గజ్వేల్, తొగుటలో మహారాష్ట్రకు చెందిన వందమంది రైతులు, సర్పంచ్ల బృందం పర్యటించింది.
తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 40 ఏండ్ల రాజకీయం అనుభవం ఉందని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్
సీఎం కేసీఆర్ సుపరిపాలనలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ‘పల్లె ప్రగతి’ కింద ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పించారు. నిత్యం మొక్కల పెంపకం, పారిశుధ్య నిర్వహణ చేపడుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని ప�