మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని దేశంలోని పాలకులు గప్పాలు కొడుతుంటారు. కానీ, ఆచరణకు వచ్చేసరికి వారి మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి.
Sanitation | కాంగ్రెస్ పాలనలో సర్పంచులు లేరు.. నియమించిన ప్రత్యేకాధికారులు రారు.. ఫలితంగా పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత పంచాయతీల పాలనావ్యవహారాలను చూసేందుకు ప్రభుత్�
‘వడ్డీకి అప్పులు తెచ్చి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. అప్పులిచ్చినోళ్లు అడుగుతుంటే ఊర్లో తిరుగలేకపోతున్నాం. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి’ అంటూ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు డిమాండ్ చ�
‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని చెబితే నమ్మాం. మా పదవీ కాలం ముగిసి ఎనిమిది నెలలు దాటింది. అప్పిచ్చిన వారికి ముఖం చూపించలేకపోతున్నం.. సీఎం, మంత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిర
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. శాంతియుత నిరసనలకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. సోమవారం తెలవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్త�
రాష్ట్రంలో మరికొన్ని గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చి ప్రజలపై పన్ను భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడితెచ్చి సదరు గ్రామాల నుంచి మున్సిపాలిటీల ఏర్పాట�
సర్పంచులకు అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. గురువారంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యం లో వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తారా? లేక సర్పంచ్ల పదవీకాలాన్ని పొడగిస్తారా, పర్సన్ ఇన్�
పల్లె తల్లికి సేవ చేయడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అవిరళ కృషి, ప్రణాళికలో భాగంగా మన పల్లెకు సేవచేసే భాగ్యం లభిం�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డులో భాగంగా ఐదు వేల జనాభా కల్గిన ఉత్తమ జీపీ పురస్కరాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో అందుకున్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�