షాద్నగర్ గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం షాద్నగర్ నియోజకవర్గంలో తాజాగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల సన్�
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నోటిదురుసుతో కొత్త సర్పంచులు నొచ్చుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచే సర్పంచులు తన ఇంటి గేటులోకి వస్తే గెంటేస్తానని హెచ్చరించడం తీవ్రచర్చకు దారితీసింది. వనపర్తి జిల్ల�
రాష్ట్రంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లుగా ఎన్నికైనవారు ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్తోపాటు గ్రామపంచాయతీ పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాలని ప్రభుత్వం తాజాగా గెజిట్ విడుదల చే�
ఆ ఇంటి నుంచి ముగ్గురు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు సర్పంచ్లుగా పనిచేయగా, గురువారం జరిగిన ఎన్నికల్లో మూడో తరం కోడలు పోటీలోకి దిగి విజయం సాధించారు. ఏటూరునాగారం గ్రామ పంచాయతీగ�
తండాల్లో సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఎల్హెచ్పీఎస్ (లంబాడీ హక్కుల పోరాట సమితి) రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ బిల్లులు ఇప్పించేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి డీజీపీ శివధర్రెడ్డిని కోరారు.
మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని దేశంలోని పాలకులు గప్పాలు కొడుతుంటారు. కానీ, ఆచరణకు వచ్చేసరికి వారి మాటలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి.
Sanitation | కాంగ్రెస్ పాలనలో సర్పంచులు లేరు.. నియమించిన ప్రత్యేకాధికారులు రారు.. ఫలితంగా పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత పంచాయతీల పాలనావ్యవహారాలను చూసేందుకు ప్రభుత్�
‘వడ్డీకి అప్పులు తెచ్చి.. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాం. అప్పులిచ్చినోళ్లు అడుగుతుంటే ఊర్లో తిరుగలేకపోతున్నాం. వెంటనే పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి’ అంటూ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు డిమాండ్ చ�
‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెండింగ్ బిల్లులు ఇప్పిస్తామని చెబితే నమ్మాం. మా పదవీ కాలం ముగిసి ఎనిమిది నెలలు దాటింది. అప్పిచ్చిన వారికి ముఖం చూపించలేకపోతున్నం.. సీఎం, మంత్రుల చుట్టూ చెప్పులరిగేలా తిర
పెండింగ్ బిల్లుల కోసం పోరుబాట పట్టిన మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులపై ప్రభుత్వం కక్షగట్టింది. శాంతియుత నిరసనలకు సిద్ధమైన వారిని ఎక్కడికక్కడ నిర్బంధించింది. సోమవారం తెలవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్త�
రాష్ట్రంలో మరికొన్ని గ్రామపంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చి ప్రజలపై పన్ను భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడితెచ్చి సదరు గ్రామాల నుంచి మున్సిపాలిటీల ఏర్పాట�