గ్రామాల అభివృద్ధి కోసం క్షేత్రస్థాయి అధికారులైనా గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచులతో సమన్వయంతో పని చేయాలని సింగరేణి (కారేపల్లి) మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్య రంజిత్ కుమార్ అన్నారు. ఎంపీడీవో కా�
కారేపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మండలానికి చెందిన పలువురు సర్పంచులు పలు సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించిన నిధులను నిలిపివేయడంతో 9 గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానిక సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామ పంచాయతీలకు శుభవార్త. రెండేండ్ల తర్వాత కేంద్రం నుంచి జీపీలకు నిధులు విడుదలయ్యాయి. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం రెండేండ్ల కిందట ముగిసినా సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఆ సమయంలో గ్రామాల్లో ప్రత�
గ్రామాల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గురువారం అర్వపల్లి మండల పరిధిలోని రామన్నగూడెంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కొమ్మాలలో ప్రాథమిక ఆ�
Collector RahulRaj | పాపన్నపేట,నర్సింగి,మెదక్ ,హవేలీఘనాపూర్ (4 ) మండలం లోని దాదాపు 100 మంది సర్పంచులకు 5 రోజులపాటు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని, ఈ శిక్షణ కార్యక్రమంలో సర్పంచులు పంచాయతీ చట్టాలపై పూర్తి అవగాహన చేసుకోవాలన్
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు సమగ్ర శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీరాజ్శాఖ ట్రై నింగ్ షెడ్యూల్ను ఖరారు చేసింది. పంచాయతీరాజ్శాఖ మంత్రి సీత క ఆదేశాల మేరకు.. టీజీఐఆర్డీ ఆధ్వర్యంలో ఈ నెల 1
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మహిళలకు నూతనంగా ఎన్నికైన సర్పంచులు ముగ్గుల పోటీలను నిర్వహించారు. భోగి పండుగను పురస్కరించుకొని మండలంలోని నాంసానిపల్లి, ఓదెల, శానాగొ
“ఖమ్మం జిల్లాలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, జిల్లాలో ఉన్న ముగ్గురు మోసగాళ్లు 30 శాతం చొప్పున కమీషన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బాంబులేటి మంత్రిక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు అపూర్వ స్పందన లభించింది. సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మాన సభ సక్సెస్ అయింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్ప�
Babu Nayak | గ్రామాల్లో ప్రజలకు సర్పంచులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి పేర్కొన్నారు. ప్రజలు ఓటుతో గెలిపించిన సందర్భంగా ప్రతి గ్రామంలో సర్పంచులు సమస్యలపై దృష
పదవులు, పైసలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మాటజారితే వెనక్కి తీసుకోలేమని, మాట జారి ఎదుటి వారి మనసు విరిగేలా చేస్తే మళ్లీ అతికించడం కష్టమని, అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హ�