“ఖమ్మం జిల్లాలో రౌడీరాజ్యం నడుస్తున్నదని, జిల్లాలో ఉన్న ముగ్గురు మోసగాళ్లు 30 శాతం చొప్పున కమీషన్లు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బాంబులేటి మంత్రిక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు అపూర్వ స్పందన లభించింది. సర్పంచ్లు, ఉప సర్పంచ్ల సన్మాన సభ సక్సెస్ అయింది. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్ప�
Babu Nayak | గ్రామాల్లో ప్రజలకు సర్పంచులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి పేర్కొన్నారు. ప్రజలు ఓటుతో గెలిపించిన సందర్భంగా ప్రతి గ్రామంలో సర్పంచులు సమస్యలపై దృష
పదవులు, పైసలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మాటజారితే వెనక్కి తీసుకోలేమని, మాట జారి ఎదుటి వారి మనసు విరిగేలా చేస్తే మళ్లీ అతికించడం కష్టమని, అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హ�
సర్పంచులు పీఠాన్ని అధిరోహించి 15 రోజులు దాటినా ఇంకా చేతికి చెక్"పవర్' రాలేదు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సర్పంచ్, ఉప సర్పంచులకు కలిపి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇవ్వకుండా తీవ్�
నిన్న మొన్నటి వరకు గ్రామపంచాయతీ ఎన్నికలతో సందడిగా ఉంది. ఈ ఎన్నికల సందడి ముగిసి పంచాయతీల్లో సర్పంచ్లు పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే మరో ఎన్నికల సంగ్రామం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసి�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆలోచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సర్పంచ్లు గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య అన్నారు. దళిత బహుజన ఫ్రంట�
గ్రామ అభివృద్ధికి కృషి చేసి, ప్రజల మన్ననలు పొందాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు(Sarpanches) బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య సూచించారు.
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లే అయినా అప్పుడే తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇవాళ మహబూబాబాద్లో జరిగిన బీఆర్ఎస్ సర్పంచుల స�
తెలంగాణ పల్లెల్లో రెండేండ్ల తర్వాత సర్పంచుల పాలన మొదలైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచులు ఇప్పుడు గ్రామాల రూపురేఖలను మార్చడానికి సిద్ధమవ�
రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రా మ పంచాయతీలు చేసిన ఘనత గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పండుగ వాతావర ణం కనిపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయా పంచాయ�