సర్పంచులకు అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్ యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. గురువారంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యం లో వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్
రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులుగా పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తారా? లేక సర్పంచ్ల పదవీకాలాన్ని పొడగిస్తారా, పర్సన్ ఇన్�
పల్లె తల్లికి సేవ చేయడంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ అవిరళ కృషి, ప్రణాళికలో భాగంగా మన పల్లెకు సేవచేసే భాగ్యం లభిం�
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ -2023 అవార్డులో భాగంగా ఐదు వేల జనాభా కల్గిన ఉత్తమ జీపీ పురస్కరాన్ని సర్పంచ్ పర్వతగిరి రాజు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేతుల మీదుగా గురువారం హైదరాబాద్లో అందుకున్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. ఈ నెల 19 నుంచి జిల్లాలో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ముందస్తుగానే వివ�
పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణ�
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో ఉత్సాహంగా చేరుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే సర్పంచులకు గుర్తింపు వచ్చిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఆర్ నగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్ర�