తెలంగాణ పల్లెల్లో రెండేండ్ల తర్వాత సర్పంచుల పాలన మొదలైంది. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ప్రజల మద్దతుతో ఎన్నికైన సర్పంచులు ఇప్పుడు గ్రామాల రూపురేఖలను మార్చడానికి సిద్ధమవ�
రాష్ట్రంలోని గిరిజన తండాలను గ్రా మ పంచాయతీలు చేసిన ఘనత గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
దాదాపు రెండేళ్ల తర్వాత గ్రామపంచాయతీలో పండుగ వాతావర ణం కనిపించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచు లు, వార్డు సభ్యులు సోమవారం పదవీ ప్ర మాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయా పంచాయ�
నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ పంచాయతీ నూతన
కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సోమవారం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యు లు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచు.. ఉప సర్పంచు. వార్డు సభ్యులు అను మేము.. అంటూ ఆయా పంచాయతీల్లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులచే, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకా�
దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పాలకవర్గాలు రాబోతున్నాయి. నేడు గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయన
గ్రామాల్లో నూతన పాలక వర్గం నేడు (సోమవారం) కొలువు దీరనుంది.ఆయా గ్రామాల్లో నూతన పాలక వర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు, మెదక�
రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువు దీరనున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన పల్లెల్లో సోమవారం సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోస�
పంచాయతీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా...అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వర