నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిపాలన అందించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామ పంచాయతీ నూతన
కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో సోమవారం సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యు లు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచు.. ఉప సర్పంచు. వార్డు సభ్యులు అను మేము.. అంటూ ఆయా పంచాయతీల్లో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత�
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందిన అభ్యర్థులు సోమవారం పంచాయతీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయా గ్రామ ప్రత్యేక అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులచే, పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకా�
దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పాలకవర్గాలు రాబోతున్నాయి. నేడు గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయన
గ్రామాల్లో నూతన పాలక వర్గం నేడు (సోమవారం) కొలువు దీరనుంది.ఆయా గ్రామాల్లో నూతన పాలక వర్గానికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు, మెదక�
రెండేళ్ల అనంతరం ఎట్టకేలకు పంచాయతీల్లో కొత్త పాలక వర్గాలు కొలువు దీరనున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగిన పల్లెల్లో సోమవారం సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోస�
పంచాయతీ ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. కొత్త పాలకవర్గాలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గాల గడువు ముగియగా...అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు ఈ నెల 11 నుంచి 17వ తేదీ వర
వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుతో కాంగ్రెస్ పార్టీ బేజార్ అయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభా�
సీఎం రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని, ఉద్దేశపూర్వకంగా జిల్లా అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. శనివార
షాద్నగర్ గడ్డపై మరోమారు గులాబీ జెండా ఎగురుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం షాద్నగర్ నియోజకవర్గంలో తాజాగా గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచుల సన్�
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి నోటిదురుసుతో కొత్త సర్పంచులు నొచ్చుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచే సర్పంచులు తన ఇంటి గేటులోకి వస్తే గెంటేస్తానని హెచ్చరించడం తీవ్రచర్చకు దారితీసింది. వనపర్తి జిల్ల�