జాతీయ సమైక్యత, సామరస్యం, దేశభక్తి, సమష్టిభావం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే తమ శాఖ లక్ష్యమని సీపీ సునీల్దత్ పేర్కొన్నారు. భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భ�
ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ను నేటి యువత స్ఫూర్తిగా తీసుకొని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పిలుపునిచ్చారు. సర్దార్ 150 ఐక్యత పాదయాత్ర కార్యక్రమాలకు స
యువతలో జాతీయ ఐక్యతను పెంపొందించేందుకే రన్ఫర్ యూనిట్ లాంటి కార్యక్రమా లు దోహద పడుతాయని ఎస్పీ మహేశ్ బీ గితె అన్నారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వ�
PM Modi | ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా భారత్ బలాన్ని (Indias strength) ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
Sardar Patel | స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి నేడు (birth anniversary).
డీప్ఫేక్ (Deep Fake) అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. పెరుగుతున్న టెక్నాలజీని ఆహ్వానించాలని, అయితే దాని వల్ల ముప్పు కూడా ఉందని చెప్పారు.
మంచిర్యాల జిల్లా కాసిపేట (Kasipet) మండలంలోని సోమగూడెంలో 2కే రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ (Run For Unity) కార్యక్రమంలో భాగంగా కాసిపేట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహ�
భారతదేశానికి స్వాతంత్య్రం రాగానే అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ పటేల్ దేశంలో అప్పటిదాకా స్వతంత్రంగా ఉన్న అనేక రాచరిక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశాడు. దాదాపు 562 సంస్థానాలను భరణం ఇచ్చి, బెదిరించి
స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ను సొంతం చేసుకోవడానికి బీజేపీ ఆరాటపడుతున్నది. ఆ దేశభక్తునికి మతం మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నది. ఇంతకాలం తనకేమీ పట్టనట్టు వ్�
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జూనియర్ న్యాయవాదిగా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేతిలో ఎలాంటి పత్రాలు లేకుండా ఓ కేసును వాదించి చరిత్ర పుటల్లో నిలిచారని హైకోర్టు తాత