స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ను సొంతం చేసుకోవడానికి బీజేపీ ఆరాటపడుతున్నది. ఆ దేశభక్తునికి మతం మకిలి అంటించే ప్రయత్నం చేస్తున్నది. ఇంతకాలం తనకేమీ పట్టనట్టు వ్�
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జూనియర్ న్యాయవాదిగా బాంబే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చేతిలో ఎలాంటి పత్రాలు లేకుండా ఓ కేసును వాదించి చరిత్ర పుటల్లో నిలిచారని హైకోర్టు తాత
‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః’ అని ఘోషించిన ప్రపంచంలో స్త్రీకి బతికి ఉండటమే పెద్ద వరమైపోయింది. బతికి ఉన్నవారికి కూడా అవమానాలు లేని బ్రతుకు మృగ్యమైపోయింది.
దేశంలోని యువత అభ్యున్నతికి వేదికగా నిలిచే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ మేరా యువ భారత్ (మై భారత్)ను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఇద్దరు గుజరాతీలు! ఇద్దరూ గుజరాతీలేనా? కాదు, కానే కాదు! పుట్టుక బట్టి వ్యక్తిత్వం ఉండదనీ, గుర్తింపు ఉండకూడదనీ సాక్షాత్తూ శ్రీకృష్ణుడే చెప్పాడు: ‘చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశః’ అని (భగవద్గీత విభాగ 4
ప్రధాని నరేంద్రమోదీ నిజామాబాద్ సభలో మాట్లాడిన తీరుపై తెలంగాణ ప్రజలు, మేధావులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. రాష్ర్టానికి కేంద్రం చేసిందేమీ లేకపోవటంతో చెప్పుకోవటానికి ఏమీ లేక, రాష్ట్రప్రభుత్వంపై, సీఎ�
సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినంగా జరుపుకోవాలని సంఘ్ పరివారం చాలా ఏండ్లుగా గోల చేస్తున్నది. అదే నైజమైతే సైనిక చర్య అనంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ను భారత ప్రభుత్వమే రాజ్ ప్రముఖ్గా ఎందుకు �
హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయాలని ప్రజలు చేసిన పోరాటంలో స్వామి రామానంద తీర్థ ప్రముఖులు. ‘బలి అయిపోతాం గానీ లొంగము’ అంటూ మహాత్మాగాంధీ ప్రబోధించిన సత్యాగ్రహ మార్గంలో ‘సత్యమైన ఆగ్రహ�
మేడ్చల్ జిల్లా శామీర్పేటలోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్(నల్సార్), హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ(ఎస్వీపీఎన్ఏ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఆరెస్సెస్... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు సంక్షిప్త రూపమైన ఈ పేరు దాదాపు వందేండ్లుగా దేశ ప్రజలకు సుపరిచితం. ఖాకీ నిక్కర్, చేతిలో కర్ర, రోజూ శాఖ, కాషాయ ధ్వజం, ప్రత్యేక గీతం తదితర అనేక ప్రత్యేకతలతో ఏర్పాటై