యాదాద్రి భువనగిరి జిల్లా నుండి రాష్ట్ర ఉత్తమ అధ్యాపకురాలిగా నారాయణపురం మండలంలోని సర్వేల్ గురుకుల కళాశాల అధ్యాపకురాలు కొండ కవిత ఎంపికయ్యారు. కొండ కవిత సర్వేలు గురుకుల కళాశాలలో ఎకనామిక్స్ అధ్యాపకురా�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రిలయబుల్ ట్రస్ట్ లాంటి దాతల సహకారంతో ప్రభుత్వ బడులను చదువులమ్మ ఒడిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు.
సీపీఐ పార్టీ సంస్థాన్ నారాయణపురం మండల 15వ మహాసభలను ఈ నెల 27వ తేదీన మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు, మహాసభకు ప్రతి కార్యకర్త హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ �
సంస్థాన్ నారాయణపురం మండలం మల్లారెడ్డిగూడెం గ్రామంలోని రైతుల పొలాల్లో నుండి వెళ్లిన విద్యుత్ తీగలు ప్రమాదభరితంగా ఉన్నాయి. చేతికి అందే ఎత్తులో కరెంట్ తీగలు వేలాడుతున్నా విద్యుత్ శాఖ అధికారులు ప�
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామానికి చెందిన ఎర్ర పరమేశ్ సోమవారం �
మునుగోడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోని అసమర్ధ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. శనివారం సంస్థాన్ నారాయణపురంలోని పార్�
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, డీఎల్ఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ దాసరి లవలేశ్ అన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన ఏపూరి సూర్యకళకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇల్లు మంజూరు అయింది. అప్పటి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా గృహల
నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చని సంస్థాన్ నారాయణపురం మండల ఏఓ వర్షిత అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాణ్య�
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని జునైరా మహావీశ్ ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 544 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది.
యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజనేయులు అన్నారు. శనివారం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఉ�
సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో లింక్ రోడ్ల నిర్మాణం లేకపోవడంతో రైతులు, గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో లింక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన పలువరు య�
సర్పంచుల పెండింగ్ బిల్లుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు.