స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏళ్లలోనూ అభివృద్ధికి అమడ దూరంలో ఉన్న భారతదేశ గతిని మార్చాలనే సంకల్పంతోనే తెలంగాణ ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి జాతీయ పార్టీలతో పోరాటాలకు శ్రీకారం చ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ నెలకొన్నది. శని, ఆది, సోమవారం మూడ్రోజులపాటు పండుగ జరుపుకోనున్నారు. ఈ ఏడాది రైతులకు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడులు రావడంతో అన్నదాతల�
కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండ�
సంక్రాంతి సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు రద్దీగా మారాయి. ఈ క్రమంలో కరోనా ముప్పు పొంచి ఉన్నదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
క్రాంతి అంటే మార్పు. సంక్రాంతి అంటే.. మంచి మార్పు. ప్రత్యక్ష నారాయణుడి అనుగ్రహంతోనే అది సాధ్యం. భానుడి పరిపూర్ణ కటాక్షానికి ఉత్తరాయణం వేకువ. ఈ ప్రయాణానికి తొలి వేదిక మకర సంక్రాంతి. సంక్రాంతి వేళ పల్లెలు పర�
sankranti special | సంక్రాంతి పండుగ రాగానే తెలుగు ఇండ్లకు కొత్త శోభ వస్తుంది. ముగ్గులు.. భోగి మంటలు.. కోడి పందేలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
Sankranti Special | తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ సంబురాల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ.