సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు �
సంక్రాంతి పండుగ సందర్భంగా 32 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 7 నుంచి 27 వరకు రాకపోకలు సాగిస్తాయన్నారు. సికింద్రాబాద్-బ్రహ్మపూర్, బ్రహ్మపూర్-
నితిన్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. సంక్రాంతి కానుకగా పారిశుధ్య కార్మికులకు నితిన్ ట్రస్ట్ ఆధ్వ
సంక్రాంతి నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని బస్భవన్ ప్రాంగణంలో కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజ�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway) శుభవార్త తెలిపింది. రానున్న సంక్రాంతి (Sankranti) పండగ సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 20 ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటించింది.
Vijay Devarakonda | సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దర్శక నిర్మాతలు, హీరోలు ఆ సీజన్ను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా సరే పండక్కి రావాలని కనీసం ఆరు నె�
Sankranti Special | మూడు రోజుల పండుగ ముగిసింది. సంక్రాంతి శోభ మాత్రం మరో ఆరు నెలలు కొనసాగనుంది. ఉత్తరాయణ కాలం.. ఈ లోకానికి కొత్త బలాన్ని ఇవ్వనుంది. సూర్యుడి ఉత్తర గమనం.. మానవాళిని ఉత్తమ గమ్యం వైపు నడిపించనుంది.
sankranti special, | సంక్రాంతికి ముందురోజు ‘భోగి’తో భోగ భాగ్యాలను తమ జీవితంలోకి ఆహ్వానిస్తారు. గోదాదేవి రంగనాథుణ్ని చేపట్టిన రోజు ఇదే. ఈ రోజు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోసే సంప్రదాయం ఉన్నది.
Sankranti Special | ప్రతి ఉగాదికీ పంచాంగ శ్రవణం సందర్భంగా ‘సంక్రాంతి పురుషుడు’ మీద పెద్ద చర్చే జరుగుతుంది. ఆయన రూపం, లక్షణాల గురించి సిద్ధాంతులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు
CM KCR | దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని,
సంక్రాంతి సందర్భంగా పతంగులు ఎగురవేసే సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని.. కరెంటు లైన్లు, వైర్లకు దూరంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ రఘుమారెడ్డి సూచించారు.