సంక్రాంతి సందడి భోగితోనే మొదలవుతుంది. భోగి సందర్భంగా ఆనాడు సాయంత్రం చిన్నపిల్లలకు భోగిపండ్లు పోసే సంప్రదాయం ఉంది. రేగు పండ్లను తల మీద పోయడం వల్ల పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోయి నారాయణుడి అనుగ్రహం �
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు (Sankranti) మొదలయ్యాయి. మూడ్రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల్లో తొలిరోజు భోగి (Bhogi) వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి.. పుడమి తల్లి పసిడి పంటలు అందించగా.. ప్రకృతి సింగారించుకుని పర్వదినానికి స్వాగతం పలుకగా... పట్టు పరికిణీలతో ఆడపడుచులు సందడి చేయగా.. ఇలా మూడ్రోజుల ముచ్చటైన పండుగ.
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతిగా పాటిస్తారు. ధనుర్మాసం పూర్తయి సూర్యుడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు తిరిగే ఉత్తరాయణ పుణ్యకాలమే సంక్రాంతి.
Bhogi Pallu | మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకొనేదే భోగి పండుగ. ఇది ముఖ్యంగా వ్యవసాయం ఆధారంగా జీవనం సాగించే రైతుల పండుగ. ప్రతి లోగిలీ ధాన్యరాశులతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు పలు�
Sankranthi Special | సంక్రాంతి పురుషుడి గురించి ప్రతి ఉగాదికీ పంచాంగ శ్రవణం సందర్భంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. సంక్రాంతి పురుషుడి రూపం, లక్షణాల గురించి సిద్ధాంతులు ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. సంక్రాంతి పురుషుడ�
Bodhan | సంక్రాంతి వచ్చిందంటే పతంగులు, పిండివంటలే కాదు కోడి పందేలు కూడా గుర్తుకొస్తాయి. అయితే, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపించే ఈ సంస్కృతి మన జిల్లాలోనూ అక్కడక్కడ కనిపిస్తుంటుంది. పలు ప్రాంతాల్లో గుట్టుగా న�
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు, ఏపీకి వెళ్లే నగరవాసుల వాహనాలు బారులు దీరాయి. ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో శుక్రవారం యాదాద్రి భు�
నువ్వా.. నేనా అన్నట్టుగా.. రణరంగంలో బలీయమైన కోళ్లు జూలు విదిల్చి కాళ్లకు కట్టిన కత్తులతో పోటీల్లో చెలరేగిపోతుంటే.. ఆ దృశ్యం చూడటానికి పందెం రాయుళ్ల ఆరాటం అంతా ఇంతా కాదు. ఆ కోళ్ల గెలుపోటములపై కోట్ల రూపాయల బె
Tragedy | సంక్రాంతి పండక్కి బట్టలు కొనివ్వలేదని ఓ భార్య దారుణానికి ఒడిగట్టింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని భర్త ఎంత నచ్చజెప్పినా వినకుండా అతనితో గొడవకు దిగింది. ఆ క్షణికావేశంలో ముక్కపచ్చలారని ఇద్దరు పిల్లలను
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రైల్వే స్టేషన్ల మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు �