సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు మురుగు రాజకీయం చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ఏడాది కాలంగా రోగాల బారిన ప�
కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. నూతన పాలకవర్గ సభ్యులు తమ డివిజన్లలోని సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా పారిశుధ్యం, నీటి సరఫరా, కోతులు, కుక్కల బెడద, వీధిద�
పట్టణంలో చెత్త సేకరణపై అధికారులకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. బల్దియా పరిధిలోని ప్రధాన కూడళ్లలో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారవేస్తున్నారు. దీంతో రోడ్డుపై చెత
ఓ వైపు కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. మరోవైపు జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధ్వాన
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాకుండా వారు ఆత్మగౌరవంతో జీవించాలని బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కాయకష్టం చేసుకుని బతికే
నగరంలో పారిశుధ్యం పడకేసింది. రోడ్లపై ఎక్కడ చూసినా.. చెత్తాచెదారం పేరుకుపోతున్నది. రోడ్లపై మురుగునీరు నిలుస్తుండటంతో చుట్టూ పక్కన ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. చిలుకానగర్లో మ్యాన్హోల్ నుంచ
ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ఖజానాపై మరింత ఆర్థిక భారం మోపే నిర్ణయాలకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సంస్థ దాదాపు రూ. 4,800 కోట్ల అప్పులకు రోజు వారి మిత్తి రూ. కోటికి పైగా చెల్లింపు�
‘నేను చెత్త కనిపిస్తే సహించను.. అన్ని ప్రాంతాల్లోనూ పరిశీలనకు వస్తా.. మున్సిపాలిటీలు పరిశుభ్రంగా ఉండాలి.. లేనిపక్ష్యంలో అధికారులపై చర్యలు తీసుకుంటాను’.. అంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి మున్సిపాలిటీల్లోని