జగిత్యాల పట్టణంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని దోమలు, ఈగల నివారణ చర్యలు చేపట్టడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని 50వ వార్డు కౌన్సిలర్ ములస్తం లావణ్య మహే
పంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఎల్పీఓ సుధీర్ అన్నారు. శనివారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని తాళ్లగొమ్మూరు పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీఓ మద్ది రామకృష్ణతో కలిసి ఆయన ఆకస్మి
బూర్గంపహాడ్ మండలంలోని పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో ప్రజా పాలన 'చెత్త' పాలనగా మారింది. పారిశుధ్య పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాప�
Durgam cheruvu | మీడియాలో కథనాలతో దుర్గం చెరువు బాధ్యత మాది అంటూ హైడ్రా ముందుకొచ్చింది. అయితే తాజాగా దుర్గం చెరువు పరిస్థితి చూస్తే హైడ్రా ఎంత బాధ్యత తీసుకుందో అర్థమవుతుంది.
చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. వర్షాకాలం �
నిత్యం చెత్తను తొలగించే పారిశుధ్య కార్మికులను చీపురు కష్టాలు వెం టాడుతున్నాయి. విలీన మున్సిపాలిటీల్లో దాదాపు ఏడు నెలలుగా చీపురు కట్టలకు కాసులు రాకపోవడంతో వారికి ఇబ్బందిగా మారింది. ఉన్నతాధికారులకు విన�
Pratima Sing | సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలో గల మైనారిటీ బాలికల పాఠశాల, వసతి గృహాన్ని మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత ఉపాధ్యాయునులతో కలిసి జిల్లా కలెక్టర్ స
నగర పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నారు. పారిశుధ్య కార్యక్రమాల పరిశీలనలో భాగంగా గురువారం ఆయన నల్లగొండలోని 4వ, 5వ,
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు మురుగు రాజకీయం చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ఏడాది కాలంగా రోగాల బారిన ప�
కరీంనగర్ నగరపాలక సంస్థ బడ్జెట్ సాధారణ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా కొనసాగింది. నూతన పాలకవర్గ సభ్యులు తమ డివిజన్లలోని సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా పారిశుధ్యం, నీటి సరఫరా, కోతులు, కుక్కల బెడద, వీధిద�
పట్టణంలో చెత్త సేకరణపై అధికారులకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. బల్దియా పరిధిలోని ప్రధాన కూడళ్లలో చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడే పారవేస్తున్నారు. దీంతో రోడ్డుపై చెత