పేద విద్యార్థులు చదువుకునే గురుకులం సమస్యల వలయంగా మారింది. అసలు విద్యార్థులు ఉండలేని దుస్థితి నెలకొన్నది. చుట్టూ ముసిరిన సమస్యలతో ఆ చిన్నారులు సహవాసం చే యాల్సి వస్తున్నది.
సిద్దిపేట జిల్లాలోని ప్రసిద్ధ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యా ణం, బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికార యంత్రాంగం, ఆలయ వర్గాలను కలెక్టర్ కె.హై�
పంచాయతీ అధికారులు, కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తూ పారిశుధ్యంపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతి అధికారి డీ వెంకటేశ్వర్ రావు హెచ్చరించారు.
Sanitation | ప్రతీ రోజు చెత్త బండి ట్రాక్టర్ గల్లీగల్లీ తిరిగి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించాల్సింది పోయి, నిధులు ప్రభుత్వం నుండి రావడం లేదని.. ట్రాక్టర్లనూ గ్రామాలలో ప్రతీ రోజు నడిపించకుండా.. మూడు �
Sanitation | సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని తిమ్మక్కపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిందని గ్రామస్తులు వాపోయారు. మురికి కాలువలు తీయడం లేదని.. దీంతో రాత్రి అయిందంటే దోమలు స్వైర విహారం చేస్తున్�
నమస్తే తెలంగాణ కథనానికి అధికారులు స్పందించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గ (యం) గ్రామంలో ఆనవాళ్లు కోల్పోయి అపరిశుభ్రంగా మారిన మురుకి కాలువలు అనే శీర్షి�
ధర్మపురిలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్వహణ సరిగాలేక పరిస్థితి అధ్వాన్నంగా మారింది. రోడ్లు, వీదులు, డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. దోమలు వృద్ధి చెంది ప్రజలు త్రీవ ఇబ్బందులు �
Sanitation | పెద్దపల్లి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికీ కూతవేటు దూరంలో ఉండి, పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలలో అతి పెద్ద గ్రామపంచాయతీలుగా పేరుగాంచిన గ్రామాలు రెండు ఉండగా అందులో ఒకటి అప్పన్నపేట.
రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ (Mettu Kumar Yadav) అధికారులకు సూచించారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. డ్రైనేజీల నిర్మాణం సక్రమంగా లేకపోవడం, శుభ్రం చేయకపోవడం, పూడిక తీయకపోవడం వల
గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకుడు గుగులోతు తేజ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్�
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ