నేటి నుంచి నీటి వనరుల్లో వదలనున్న చేప విత్తనాలు నేడు రంగనాయక సాగర్, కోమటి చెరువు వద్ద కార్యక్రమం హాజరు కానున్న మంత్రులు హరీశ్రావు, తలసాని ఇతర చోట్ల పాల్గొననున్న ఎమ్మెల్యేలు సిద్దిపేట 4.19 కోట్లు, సంగారెడ�
తెలంగాణ వచ్చాకే అభివృద్ధి చేసిన ప్రభుత్వం శాసన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్లో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 7:తెలంగాణ రాష్ట్రం వచ్చిన అ�
అక్కన్నపేట, సెప్టెంబర్ 7: నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గౌరవెల్లిలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం మండలంలోని పొతారం(జే) గ్రామానికి చెందిన రంగు కృష్టస్వా
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | భారీ వర్షాలకు సింగూర్ డ్యామ్ నిండడతో మంజీరా నది పరివాహక ప్రజలు అప్రమతంగా ఉండాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు.
టీఆర్ఎస్ను బలోపేతం | టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శు�
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 6: విద్యార్థులందరూ విధిగా వ్యాక్సిన్ చేయించుకోవాలని స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. వెంకటేశం సూచించారు. స్థానిక తారా కళాశాల ఎన్�
సంగారెడ్డిలో వైద్య కళాశాల ఏర్పాటుకు శరవేగంగా అడుగులు సంగారెడ్డిలో రూ.510 కోట్లతో మెడికల్ కాలేజ్ ఏర్పాటు.. కన్సల్టెన్సీ ఖరారు.. త్వరలో పనులు ప్రారంభం రూ.510 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 20 ఎకరాల భూమి ఆర్అండ్�
యువకుడు గల్లంతు | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు న్యాల్కల్ మండలంలోని రేజింతల్- ఎల్గోయి గ్రామ శివారు మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా, బైక్పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు వాగులో గల్లం