యువకుడు గల్లంతు | జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు న్యాల్కల్ మండలంలోని రేజింతల్- ఎల్గోయి గ్రామ శివారు మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా, బైక్పై వెళ్తున్న ఓ గుర్తు తెలియని యువకుడు వాగులో గల్లం
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరు శాతంజూనియర్ కళాశాలల్లోనూ అదే క్రమంనాల్గో రోజూ సంగారెడ్డి జిల్లాలో 42శాతం.. సిద్దిపేటలో 40శాతం.. మెదక్లో 34.64శాతం హాజరుప్రత్యక్ష తరగతులకు పెరుగుతున్న ఆదరణకళకళలాడుతు�
జహీరాబాద్ మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టరు ప్లాంట్లో టీఆర్ఎస్కేవీ ఘన విజయం టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ గెలుపు సీఐటీయూ చుక్కా రాములుపై 82 ఓట్లు మెజార్టీతో విజయం సంబురాలు నిర్వ
ఆడపిల్లలను ఆదరిస్తున్న హరిదాస్పూర్ కూతురిని కంటే ప్రోత్సాహం 74మందికి ‘సుకన్య సమృద్ధి యోజన’ ఖాతాలు ఐదు నెలల పాటు ఆర్థిక సాయం ఆదర్శం ఈ గ్రామం త్వరలో ఇద్దరు ఆడపిల్లలకు తొట్టెల పండుగ ఊరంతా సందడిగా మారుతుం
స్మార్ట్ఫోన్ ద్వారా దరఖాస్తుకు అవకాశం కల్పించిన ప్రభుత్వంమున్సిపాలిటీలు, నగర పాలికల్లో అమలుకు శ్రీకారంకొత్త విధానంతో సులభంగా ఇంటినంబరు21 రోజుల్లో నంబర్ కేటాయింపుపారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సర�
రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా సిద్దిపేట జిల్లా వాసులుమెదక్ జిల్లా నుంచి ఇద్దరు ఎంపికజహీరాబాద్ నుంచి ఒకరుప్రకటించిన ప్రభుత్వం.. ఈనెల 5న హైదరాబాద్లో ప్రదానం ఉత్తమ విద్యా బోధనతో పాటు విధి నిర్వహణ�
రైతులు లాభదాయక పంటలు సాగుచేయాలికేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అభిలక్ష్ లిఖీగుమ్మడిదలలో పత్తి, కూరగాయ పంటల పరిశీలనకేంద్ర వ్యవసాయ, మంత్రిత్వశాఖఅదనపు కార్యదర్శి అభిలక్ష్ లిఖీ గుమ్మడిదల,
ట్రైడెంట్ ఫ్యాక్టరీ | ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యం వెంటనే క్రాసింగ్ సీజన్ ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కారం చేయాలని రైతులు ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గుమ్మడిదల, సెప్టెంబర్ 2: జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రంగా వెలుగొందుతున్న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే
గంజాయి పట్టివేత | సంగారెడ్డి : జిల్లాలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ మెదక్ డివిజన్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి రఘురాం ఆదేశాలతో ఎక్సైజ్ అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. గురువారం కంగిటి మండలం
తడుకల్ గ్రామ శివా�
పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరలో మరమ్మతులు చేయిస్తామని హామీ నంగునూరు, ఆగస్టు 31 : భారీ వర్షాలతో నంగునూరు – బస్వాపూర్ రోడ్డు మార్గంలో కల్వర్టు, గట్లమల్యాల – ఖాత దారిలో సీతారాంపల్లి దగ్గర �
నిండిన ప్రాజెక్టులు, చెరువులు అలుగు పారుతున్న చెక్డ్యామ్లు హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు సంగారెడ్డి జిల్లాలో 51.2 సెం.మీటర్ల వర్షం కల్హేర్లో అత్యధికంగా 7.4 సెం.మీ సంగారెడ్డి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : అల�