త్వరలో గౌడ భవన నిర్మాణ పనులు ప్రారంభం ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నాలుగు గ్రామాల్లో సర్వాయి పాపన్న విగ్రహాల ఆవిష్కరణ కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేర్యాల/కొమురవెల్లి, ఆగస్టు 24: తె�
పశువులు, గొర్లు, మేకలకు సోకే వ్యాధుల పై అప్రమత్తంగా ఉండాలి పశువుల్లో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం నివారణ చర్యలతో పాటు చికిత్స అందించాలి వ్యాధుల పై ముందస్తు జాగ్రత్తలు పాటించాలి వ్యవసాయంతో పాటు పశుపోష�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో పేదలకు ఆర్థిక భరోసా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు జహీరాబాద్, ఆగస్టు 24 : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పన�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, ఆగస్టు 24 : సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన పలువురికి
హవేళీఘనపూర్, ఆగస్టు 23 : మల్లన్న దీవెనలతో నియోజకవర్గంలో పంటలు బాగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో చల్లంగుండాలని మల్లన్నస్వామికి మొక్కుకున్నట్లు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా�
రూ.2.20 లక్షలతో మహా మండప విస్తరణ పనులు రూ.50 లక్షలతో పాకశాల నిర్మాణం ఇటీవలే ముగిసిన టెండర్ల ప్రక్రియ చేర్యాల, ఆగస్టు 23 : కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో మహా మండప విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.2.20లక్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గుమ్మడిదలలో రూ.25 లక్షల నిధులతో బ్రాహ్మణ సంఘం భవనానికి శంకుస్థాపన గుమ్మడిదల, ఆగస్టు 23 : నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి | పఠాన్చెరు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అన్నారు.
సంగారెడ్డి, ఆగస్టు 22 : రోజూవారి కేసుల్లో రిసోర్స్పర్సన్లు ఇచ్చిన సలహాలు, సూచనలు పాటించి కేసుల పురోగతికి సహకరించాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కోర్టులోని కాన�
దివ్యాంగుడికి రక్షగా నిలిచిన బొల్లారం ప్రభుత్వ ఉపాధ్యాయుడుబ్యాటరీ వీల్చైర్ అందజేత బొల్లారం, ఆగస్టు 22 : ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూడకుండా రాఖీ పం డుగ రోజు మంచి పనికి శ్రీకారం చుట్టాడు ప్రభుత్�
సదాశివపేట, ఆగస్టు 23 : సదాశివపేట పట్టణంలోని రేణుకాఎల్లమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు ఆధ్వర్యంలో జంట నాగుల విగ్రహ పత్రిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్