నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం విద్యాసంస్థలను సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ అన్ని పాఠశాలల్లో పూర్తయిన శానిటేషన్, పారిశుధ్య పనులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు వ్యాక్సినేషన్ పూర్తయిన టీచర్లత
రేపటి నుంచి 12 వరకు గ్రామ కమిటీల ఏర్పాటు పార్టీకోసం పని చేసే వారికే కమిటీలో ప్రాధాన్యం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చౌటుప్పల్ రూరల్,ఆగస్టు 31: ఈనె�
పటాన్చెరు, ఆగస్టు 30: ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రతి విద్యార్థి తమతమ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలని, ప్రభుత్వం తరపున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డ�
సంగారెడ్డి మున్సిపాలిటీ, ఆగస్టు 30 : శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా పట్టణంలోని దేవాలయాలు, నివాసాల్లో వేడుకలు ఘనంగా జరిపారు. సోమవారం ఆయా వైష్ణవ దేవాలయాలు, నివాసాల్లో ఉదయం నుంచి అర్చనలు, అభిషేకాలు, వస్ర్తాల�
గ్రామ స్థాయిలో సంస్థాగత నిర్మాణానికి టీఆర్ఎస్ నాయకులు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి సెప్టెంబర్ 2న గ్రామాల్లో టీఆర్ఎస్ జెండావిష్కరణ చేయాలి జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, మాజీ ఎమ్మెల్సీ �
నర్సాపూర్,ఆగస్టు30: పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను పాటించాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. మండల పరిధిలోని చిప్పల్తుర్తిలోని కస్తూరా బాలికల పాఠశాలను అదనపు కలెక్ట
చేర్యాలలో ఇక ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలురూ.17కోట్లతో కొనసాగుతున్న భవన నిర్మాణ పనులు‘ఎల్’ ఆకారంలో గ్రౌండ్ఫ్లోర్, రెండంతస్తులుమున్సిపల్ కార్యాలయం అదే భవనంలోకి..సేవలు చేరువవుతాయని అంటున్న స్�
బ్యాంకర్ల ద్వారా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వంవానకాలంలో వందశాతం రుణాల పంపిణీకి బ్యాంకర్లు సిద్ధంరూ.1232కోట్ల పంట రుణాలు పంపిణే లక్ష్యం సంగారెడ్డి, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : రైతులకు పంటరుణాల
గ్రామగ్రామాన గులాబీ జెండాను ఆవిష్కరిద్దాంపటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, ఆగస్టు 29: సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన, మున్సిపాలిటీల్లోన�
నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎనిమిది కొత్త చెరువులునారాయణఖేడ్, నాగల్గిద్ద, కంగ్టి మండలాల్లో నిర్మాణానికి చర్యలురూ.56.47 కోట్ల నిధులు మంజూరుభూసేకరణ కోసం మరో రూ.19 కోట్లుఅదనంగా 1,810 ఎకరాలకు సాగునీరుసాగునీటి కల�
గ్రాన్యూల్స్ సీఎండీకి గౌరవ డాక్టరేట్1300 విద్యార్థులకు పట్టాల ప్రదానంఅత్యుత్తమ ప్రతిభను చాటిన 13మందికి బంగారు పతకాలు పటాన్చెరు, ఆగస్టు 28: గీతం, హైదరాబాద్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో శనివారం 12వ స్నాతకోత్స
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి జిన్నారం, ఆగస్టు 27 : ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఖా జీపల్లి శివారులో టీఆర్ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ ఆకుల మమతానవీన్కుమార్�
రైతుబీమా దరఖాస్తు గడువు పెంపుఈ నెల 31 వరకు అవకాశంకొనసాగుతున్న ఎంపిక ప్రక్రియగ్రామాల్లో అధికారుల సర్వే సంగారెడ్డి ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోం�