యుద్ధ సమయంలో తీసే ఫొటోలు అనిర్వచనీయంప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డికలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంకలెక్టర్ , ఎస్పీ హాజరురవి గాంచని చోటును సైతం దృశ్యీకరణశాసన మండలి ప్రొటెం చైర్మన్ భూప
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజప్రతినిధులు సంగారెడ్డి కలెక్టరేట్: వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
నారాయణఖేడ్/నాగల్గిద్ద: సీఎం కేసీఆర్ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారా యణఖేడ్ మండలం నాగాపూర్లో రూ.16 లక్షలతో నిర�
చిన్నశంకరంపేట,ఆగస్టు 18: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ సూచించారు. బుధవారం ఆయన చిన్నశంకరంపేటతో పాటు సంగాయపల్లిలో హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను, పల్లెప్�
వ్యాక్సినేషన్ ప్రారంభించిన డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు పాపన్నపేట, ఆగస్టు 18: న్యూమోనియా వ్యాధి నుంచి చిన్నారులను రక్షించడానికి టీకా వేస్తున్నామని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్న
అనాథ పిల్లలకు సంగారెడ్డి శిశుగృహం ఆశ్రయం మహిళా, శిశుసంక్షేమ శాఖ సంరక్షణలో ఎనిమిది మంది చిన్నారులు మూడు నెలల్లో ఐదుగురు చిన్నారుల దత్తత చెత్తకుప్పలు.. ముళ్ల పొదల్లో పారేసిన పసికందులకు సంగారెడ్డి మహిళా, శ
సంగారెడ్డి కలెక్టరేట్: సమాజంలో ప్రతి ఒక్కరికీ బీమా కల్పించి వారి జీవితాలకు భరోసా కల్పిద్దామని సికింద్రాబాద్ డివిజన్ లియాఫీ అధ్యక్షుడు వెంకటయ్య పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎంఎం గార్డేన్స్లో జరిగ�
సంగారెడ్డి కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బైక్ మెకానిక్, సర్వీసింగ్లో పురుషులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎస్బీఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ వంగా రాజ�
వ్యవసాయ యూనివర్సిటీ: ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర ,వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని, సంగారెడ్డి వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల గ్రీన్ ఛాంపియన్ అవార్డుకు ఎంపికైంది. కాగా దేశంలో ప్రతిష్టాత్మకమైన గ్రీన్ ఛ
బొల్లారం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహాకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తీ
పటాన్చెరు: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన చిట్కుల్ గ్రామంలో జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నివస�
ఝరాసంగం: హరితహారంలో భాంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసల మొక్కలను నాటించి వాటిని సంరక్షణ చేయాలని సంగారెడ్డి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హమ