కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. బుధవారం చౌటకూర్, కోర్పోల్లో అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి డీసీఎమ్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస�
సీఎం కేసీఆర్ రైతు బాంధ వుడని... రైతుల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని.. కేంద్రం ధాన్యం కొనకున్నా.. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేస్తున్నని అంద�
భూగర్భ జలాల పెంపుదలకు వ్యూహాత్మక ప్రణాళిక, శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
ఇంటర్మీ డియట్ పరీక్షలు శుక్రవారంనుంచి ప్రారంభం కానున్నా యి. పరీక్షా కేంద్రంలోకి ఒక నిమిషం ఆలస్యమైనా అను మతించేది లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేస్తు న్నారు.
సమాజ మార్పునకు కృషి చేసిన మహనీయుడు, కుల వ్యవస్థను వ్యతిరేకించిన అభ్యదయవాది మహాత్మా బసవేశ్వరుడని, ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నా�
తెలంగాణ ప్రభుత్వం సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసి పాఠశాలలకు మహర్దశ పట్టిస్తున్నదని సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు.
యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు 15 సెంటర్లు ప్రారంభం 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మెదక్ జిల్లాలో 341 కేంద్రాలకు 80 ప్రారంభం 3.47 లక్షల మెట్రి�
ఘనంగా ఆవిర్భావ వేడుకలు వాడవాడల్లో జెండావిష్కరణ రాష్ట్రంలో అన్నివర్గాలకు న్యాయం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 27 : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జిల్లాకేంద్రం
ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు అనుకూలంగా మార్కెట్ యార్డులు అన్ని వసతులతో గిడ్డంగులు నర్సాపూర్, ఏప్రిల్ 27 : ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకోడానికి రైతన్నలకు గిడ్డం�
సందేశాత్మక లఘు చిత్రాలపై దృష్టి సారించాలి తారా కళాశాలలో షార్ట్ ఫిల్మ్ సర్టిఫికెట్ కోర్స్ ముగింపు కార్యక్రమంలో సినీ దర్శకుడు కేవీ నవదీప్ సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 27: అవసరమైనప్పుడు తన సినిమా�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)కు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హ
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిందని, అందుకు యువకులు ఉద్యోగాలు సాధించేందుకు సిద్ధం కావాలని మంత్రి హరీశ్రావు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సూచించారు.