సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అభయహస్తం లబ్ధిదారులకు డబ్బులు తిరిగి చెల్లించనున్నారు. అభయహస్తం లబ్ధిదారులు తమ ఖాతాల్లో జమచేసుకున్న కార్పస్ ఫండ్ మొత్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించనున్నది.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం పారిశ్రామిక రంగంలో దూసుకుపోతున్నది. లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
వందశాతం గ్రౌండింగ్ దిశగా యూనిట్ల పరుగులు సంగారెడ్డి జిల్లాలో 444కు గాను 402 యూనిట్ల గ్రౌండింగ్ మెదక్ జిల్లాలో 256కి 175 యూనిట్లు అందజేత అత్యధికంగా డెయిరీ, పౌల్ట్రీలు, రవాణా వాహనాల యూనిట్ల ఎంపిక నెలాఖరు నాటిక
తారా ప్రభుత్వ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సాధించాలని ఉన్నత విద్యా సంయుక్త సంచాలకుడు డాక్టర్ రాజేందర్ సింగ్ ఆకాంక్షించారు. మంగళవారం స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలను జేడీ సందర్శించ�
సమాజాభివృద్ధికి అంబేద్కర్ స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 10వ వార్డులోని శిల్ప వెంచర్లో మల్లేశం ఆధ్వర్యంలో అంబేద్కర్�
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా “హరిత హారం” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 2015లో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చే
సంగారెడ్డి జిల్లా రైతాం గం కేంద్రంపై కన్నెర్ర చేసింది. సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రాలతో పాటు అన్ని గ్రామాల్లో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కేంద్రం తీరును నిరసిస్తూ ఇండ్లపై నల్లజె�
రైతుల వెన్నంటే సీఎం కేసీఆర్ ఉన్నారని, కేంద్రం ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసే వరకు మోదీ సర్కార్పై టీఆర్ఎస్ పోరాటం చేస్తదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
పర్యావరణ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర పర్యావరణ శాఖ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం రైలు, రోడ్డు మార్గాల ఏర్పాటుకు సర్వే హుగ్గెల్లి చౌరస్తా నుంచి నిమ్జ్ వరకు రోడ్�