మూడు రాష్ర్టాలకు చెందిన బార్డర్ జిల్లాల ఎస్పీల నేర సమీక్ష అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలు,తలదాచుకున్న నేరస్తుల విషయమై పరస్పర సహకారంపై చర్చ బీదర్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణ �
సంగారెడ్డి అర్బన్, జూన్ 6: మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత
తెలంగాణ ఉద్యమ చరిత్రపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ పోలీస్ ఉచిత శిక్షణ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ సంగారెడ్డి అర్బన్, జూన్ 6: కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించా
నేడు 54 క్రీడా ప్రాంగణాలు ప్రారంభం జిల్లాలో 647 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు 322 క్రీడా ప్రాంగణాలకు స్థలాల ఎంపిక పూర్తి సంగారెడ్డి, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో క్రీడ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్
సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి రేపటి నుంచి జిల్లాలో బడి బాట సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 1: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనపు కలెక్ట
ఝరాసంగం,మే గ్రామాల్లో ప్రజల సమస్యలు అధికారులు, ప్రజా ప్రతినిధులు పరి ష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఎం పీపీ అధ్యక్షుడు కటికె దేవదాసు అధికారులకు సూచించారు. మంగళవారం ఝరాసంగం మండల పరిషత్ సర్వసభ్య సమావేశ�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఉచిత సూపర్ స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం ప్రారంభం బొల్లారం, మే 24 : పేదల వద్దకే అత్యాధునిక వైద్య సేవలు తీసుకురావడం ఎంతో గొప్ప విషయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ�
2018 ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ మాటిచ్చారు ‘తమ్ముడు’ కోరిక ప్రకారం ఇస్తానని స్వయంగా చెప్పారు తన వల్లే కళాశాల వచ్చిందని జగ్గారెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాలను నమ్మొద్�
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంఈ రమేశ్రెడ్డి సంగారెడ్డి అర్బన్, మే 17: సంగారెడ్డి జిల్లా దవాఖానను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ కె.రమేశ్రెడ్డి మంగళవార�
దేశంలోనే మామిడి సాగులో 9వ స్థానంలో తెలంగాణ ఉత్పత్తి శక్తి పెంచుకుంటే అధిక లాభాలు కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ సంగారెడ్డి అర్బన్, మే 17:వాతావరణంలో వచ్చ�
ఎఫ్ఆర్ఎస్లో మామిడి కాయల ప్రదర్శన పంట సాగు, జాగ్రత్తలపై రైతులకు అవగాహన ప్రదర్శనలో 265 రకాల పండ్లు హాజరైన కొండా లక్ష్మణ్ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజా ప్రభాకర్ సంగారెడ్డి అర్బ
ప్రస్తుతం కరెం టు కోతలతో దేశ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటిస్తున్నాయి. కానీ తెలంగాణలో అందుకు భిన్నంగా పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి.