NHRC | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా ప్రిమీయర్ షో సందర్భంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా స�
Hari Hara Veeramallu | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న "హరి హర వీర మల్లు" సినిమా ట్రైలర్ రిలీజ్కు రంగం సిద్ధమైంది. ట్రైలర్ను జూలై 3వ తేదీ ఉదయం 11:10 గంటలకు గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు. ఈ సంద
Sandhya Theatre | ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య ధియేటర్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరో సినిమా రిలీజ్ అంటే ఇక్కడ జాతరే.. సంధ్య థియేటర్ లో సినిమా రిలీజ్ అయితే మహేష్ బాబు, అల్లు అర్జున్
Pushpa Movie | సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు మరోసారి నోటీసులు జారీ చేసింది.
హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు దవాఖానకు వెళ్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద ఇటీవల తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతిచెందిన కేసులో టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ కోర్టుకు హాజరయ్యారు.
సంధ్య థియేయటర్ కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదావేస�
ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై థియేటర్ యాజమాన్యం స్పందించి సమాధానం ఇచ్చింది. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొ�
Sandhya Theatre | తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం సమాధానమిచ్చింది. ఆరు పేజీల లేఖను పోలీసులకు పంపించింది. థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలని పోలీసులు ఇచ్చి�
సంధ్య థియేయర్ ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. గతంలో విధించిన 14 రోజుల రిమాండ్ నేటితో ముగియనుంది.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని మళ్లీ మామూలు మనిషిలా బయటకు రావాలని మాజీ మంత్రి హరీశ్రావు ఆకాంక్షించారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను హరీశ్రావు నేతృత్వంల