Allu Arjun | చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ (Allu Arjun) విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటూ అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు.
ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) మరికాసేపట్లో చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద, జూబ్లీహిల్స్లోని ఆయన నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆయన ఇంటి వద్ద పెద�
సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు రానున్నారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు.
Sandhya Theatre Stampede - Sukumar | పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో భాగంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సా ప
సంధ్య థియేటర్ యజమాన్యం బందోబస్తు కోసం లెటర్ ఇన్వార్డులో ఇచ్చారని, ఆ తర్వాత పోలీస్స్టేషన్, ఏసీపీ, డీసీపీలను కలిసి ఈవెంట్ గురించి వివరించలేదని సెంట్ర ల్ జోన్ డీసీపీ అక్షాన్ష్ యాదవ్ తెలిపారు. థియ
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అగ్ర నటుడు అల్లు అర్జున్ అరెస్ట్పై పలువురు సినీ తారలు విచారం వ్యక్తం చేశారు. ఆ సంఘటనకు ఏ ఒక్క వ్యక్తినో బాధ్యున్ని చేయడం సరికాదని అన్నారు. అల్లు అర్జున్కు మద్దతుగా సోష�
పుష్ప-2 సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పోలీసుల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా సినీ హిరో ఆర్టీ�
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్రోడ్డులోని సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కేసు నమోదైనట్టు సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షయాదవ్ తెలిపారు.