దేశాన్ని కుదిపేసిన పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ఘటనకు సంబంధించి అధికార టీఎంసీ వారం రోజులుగా విడుదల చేస్తున్న వీడియోలు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు లైంగికదాడికి గురైన బాధితురాలిగా చెప్తున్న ఓ మహిళ తన ఫిర్యాదు వెనక్కు తీసుకున్నారు
Sandeshkhali row | పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీకి చెందిన ఇద్దరు మహిళలు యూటర్న్ తీసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలపై అత్యాచారం ఫిర్యాదును ఒక మహిళ, ఆమె అత్త వెనక్కి తీసుకున్నారు. బీజేపీకి చెందిన వ్యక్త
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందేశ్ఖాలీ ఉదంతం ఒక పెద్ద కుట్ర అని టీఎంసీ ఆరోపించింది. కేవలం బెంగాల్పై ద్వేషం, అధికార కాంక్షతో బీజేపీ ఈ క్రూరమైన చర్యకు పాల్పడిందని విమర్శించింది.
సందేశ్ఖాలీ హింసను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ప్రధాని ఆరోపించినట్టు కాకుండా మహిళలకు బెంగాల్ ఎంతో సురక్షితమని దీదీ
PM Modi: టీఎంసీ ప్రభుత్వ హయాంలో.. ఈ నేల మహిళలు వేధింపులకు గురైనట్లు ప్రధాని మోదీ ఆరోపించారు. సందేశ్ఖాలీలో జరిగిన ఘటన సిగ్గుచేటు అని, స్థానిక టీఎంసీ సర్కారు మీ బాధలను పట్టించుకోవడం లేదన్నారు.
TMC: సందేశ్ఖాలీలో అక్రమాలకు పాల్పడి పరారీలో ఉన్న తమ పార్టీ నేత షాజహాన్ షేక్ను వారం రోజుల్లోగా అరెస్టు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కునాల్ ఘోష్ తెలిపారు. భూ కబ్జా, మహిళలపై �
Supreme Court | పశ్చిమ బెంగాల్లో సంచనం సృష్టించిన సందేశ్ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్సభ సెక్రటేరియట్తో �