ఇసుకను అక్రమంగా రవాణా చేసిన ట్రాక్టర్ యజమాని జరిమానా చెల్లించిన తర్వాత కూడా ఆ వాహనాన్ని ఎందుకు విడుదల చేయలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. సీజ్ చేసిన వాహనాన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు జారీచే
ఉమ్మడి జిల్లాలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. ఇసుకాసురులు నదులు, వాగులు, వంకలను తోడేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు.
కోదాడ డివిజన్ వ్యాప్తంగా సంవత్సరంన్నర కాలంలో పోలీసులు సంబంధిత అధికారుల మద్దతుతో యథేచ్ఛగా గంజాయి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని గొప్పలు చెప్పుకునే మంత్రి ఉత్తమ్, ఎమ్మెల�
ఇసుక అక్రమ దందా రైతుల పాలిట శాపంగా మారింది. కొందరు అక్రమార్కులు అడ్డగోలుగా, అనుమతుల్లేకుండా ఇసుకను తీస్తూ పంట పొలాలు ఎండిపోవడానికి కారణమవుతున్నారు. తమ స్వార్థం కోసం ఎక్కడికక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయేంద�
గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రార్టర్లకొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ రవాణ
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల సర్వే పోలీసు బలగాలను మోహరించి సర్వే చేపడుతున్నా రైతుల నుంచి ఆటంకాలు తప్పడంలేదు. సోమవారం నారాయణపేట జిల్లా సింగారం పంచాయతీ పరిధిలోని కౌరంపల్లి శివారులో ఆర్ఐ గోపాల్రావు, జూ
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం ప్రతికూల ఫలితాలు ఇస్తున్నదని నిర్మాణరంగ నిపుణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఇసుక దందా నియంత్రణకు యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇసుకాసురులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని సీఎం చెప్పినా, ఇసు�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ
మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి కొన్నిరోజులుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారుల్లో స్పందన కరువైంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చ�
సాధారణంగా ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్న అనంతరం వాటిని సంబంధిత తహసీల్ ఆఫీస్కు అప్పగిస్తారు. అక్కడ రెవెన్యూ అధికారులు జరిమానా విధించి, ఇసుక డంప్ చేసుకుంటారు. ఆ ఇసుకకు వేలం వేసి, వచ్�
ప్రభుత్వ కట్టడాల పేరుతో అధికార పార్టీ నాయకులు ఇసుక అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్నవాగు నుంచి అక్రమంగా తరలించిన ఇసుక డంప్ను, లోడింగ్ చేసేందుకు సిద్ధంగా ఉ�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. గతంలో అడపాదడపా దాడులు చేసి కేసులు నమోదు చేసిన అధికారులు.. కొంతకాలంగా పట్టించుకోకపోవడంతో ఇసుకాసురులు వాగుల నుంచి యథేచ్ఛగా తరలిస్తూ అందినకాడికి దండుకుంటున్న