ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. ఇసుక దోపిడీని అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ఇసుకాసురులు లెక్కచేయడంలేదు. ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, కుంటల నుంచి నదీ పరీవాహక ప్రాంతాల వరక�
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ ప్రారంభమైంది. ‘సర్కారు ఆదాయానికి టెండర్' శీర్షికన నమస్తే తెలంగాణ ఇటీవల ప్రత్యేక కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు రోజుల పాటు ఇసుక అ�
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తహసీల్దార్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలంలోని కొడిచర�
లంచాల కోసం ఇసుకాసురులతో అంటకాగుతున్న ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలను వీఆర్కు అటాచ్ చేస్తూ గురువారం మల్టీజోన్-2 ఐజీ వీ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్లో పెట్టినవారిలో సంగారెడ్డి రూరల్, తాండూ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక క్వారీలు మూతపడి ఆరు నెలలు గడుస్తున్నా రవాణా మాత్రం జోరుగా నడుస్తున్నది. స్టాక్ యార్డుల పేరుతో యథేచ్ఛగా అక్రమ తోలకాలు కొనసాగుతున్నాయి. జిల్లా నుంచి అనేక ప్రాంతాలతోపా
నాగర్కర్నూల్ నియోజకవర్గంలో చోటుచే సుకున్న అక్రమాలు, అవినీతికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే రాజేశ్రెడ్డిదే బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్రెడ్డి అన్�
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు సోమవారం నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో రాస్తారోకో చేశారు. దాడి చేసి పది రోజులవ
ఇసుకను వాగుల నుంచి రాత్రి, వేకువజాము న లేదా సెలవు రోజుల్లో పలువురు అక్రమం గా రవాణా చేసి కాసులు సంపాదించుకునే వారు. కానీ, సిద్దిపేట జిల్లా చేర్యాల, ధూళిమిట్ట ప్రాంతాలకు చెందిన ఇసుకాసురులు తమ ైస్టెల్ను మార
సిద్దిపేట జిల్లాలోని ధూళిమిట్ట, నంగునూరు మండలాల్లో కొన్ని రోజులుగా ఇసుక అక్రమ దందా మూడు ‘పూలు..ఆరు కాయలు’ అన్న చందంగా సాగుతోంది. ఇసుక అక్రమ దందాను అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టదన్నట్లు వ్యవహరిస్�
అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రోడ్డు కిందకు వెళ్లిన లారీ దిగబడిపోయింది. ఎంతకీ బయటికి రాకపోవడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఆలస్యం చేస్తే తమ దొంగతనం బయట పడుతుందనే భయంతో హుటాహుటిన మినీ జేసీబీని పిలి�
భీమ్గల్లో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నచందంగా నడుస్తున్నది. కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఉదయం కప్పల వాగులోనుంచి డంపు చేయడం, రాత్రి అయ్యిందంటే భారీ లారీల్ల�
అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ చందనాదీప్తి గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపార
ఇసుక అక్రమ రవాణాపై నియంత్రణ కరువైందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇసుకను దోచుకుపోతున్నారని మాట్లాడిన అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత మంత్రి.. ఇసు�
టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక మాఫియా ఇక్కడి వాగుల నుంచి నిత్యం వందల టన్నుల్లో హద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నద�