విచ్చలవిడిగా నిర్వహిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై శుక్రవారం మండలంలోని మొల్గర గ్రామస్తులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. మండలంలోని మొల్గర సమీపాన ఉన్న దుందుభీలో వారం రోజులుగా కాంగ్రెస్ నాయకు లు జేసీబీలతో ఇసుకను �
‘తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు’ అనే భర్తృహరి పద్యాన్ని ఇసుకాసురులు కంఠతా పట్టినట్టున్నారు. ఈ ఫొటోలో కనపడుతున్న దృశ్యం చూడండి.. చుట్టూ పెద్ద పెద్ద రాళ్లు.. మధ్యలో కాసింత దొడ్డు ఇసుక.. ఇంకేముందు ఇసుకైతే చాల�
అక్రమార్కులకు ఆకేరువాగు ఇసుక.. కాసుల పంటను కురిపిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా యథేచ్ఛగా నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లలో వరంగల్ నగరానికి ఇసుక రవాణా జరుగుతూనే ఉన్నది. వరంగల్-ఖమ్మం జాతీయ ర
మొర్రేడు వాగు ఇసుక రవాణాకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇక్కడ ర్యాంపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కొందరు అక్రమార్కులు ఇదే అదనుగా భావించి రాత్రికే రాత్రే ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షల�
భద్రాద్రి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది. డబ్బులకు కక్కుర్తి పడిన కొందరు అక్రమార్కులు కృత్రిమ కొరత సృష్టించి, వినియోగదారులకు ఎక్కువ ధరకు ఇసుక విక్రయించి సొమ్ము చే�
ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు రాజకీయ, పలుకుబడి కలిగిన నాయకుల అండదండలతో లారీల ద్వారా ఇసుకను రవాణా చేసి సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్క�